ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోడీ లోక్ సభ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసాంగంపై దన్యావాదాలు తెలిపే తీర్మానంపై మోడీ మాట్లాడుతూ... దేశం కోసమే నేను జీవిస్తున్నాను. ఎమర్జేన్సీ కాలంలో  కాంగ్రెస్‌ దేశాన్ని జైలుగా మార్చారు,కాంగ్రెస్‌ వారికి ప్రజాశక్తి అంటే ఎమిటో తెలియదు.యోధుల త్యాగాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేదు. కాంగ్రెస్‌ దేశానికి కుటుంబ పాలన ఇచ్చింది. బ్రిటిష్ బడ్జెట్‌ విధానాన్ని కాంగ్రెస్ ఇప్పటి అవలంబిస్తుంది.గ్యాస్‌ సబ్సీడీ వదులుకొవాలన్ని పిలుపుకు ప్రజలు బాగా స్పందించారు.పేద ప్రజల కోసం పొరాడుతున్నాను... పొరాడుతూనే ఉంటాను. ఆర్ధిక వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నపుడు .. ఈ చర్యరు ఎందుకు పాల్పడారలని అన్నారు... ఆర్ధిక పరిస్థి సమర్ధంగా ఉన్నప్పుడే ఈ చర్యకు బలం చేకూరుతుంది. నేను అనుకున్నవిధంగానే సక్రమంగా జరిగింది.  డిమానిటైజేషన్ తర్వాత మొత్తం పారదర్శకంగా వ్యవస్థ తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే... నల్లధనం అరికట్టే చర్యలను తీసుకున్నాము.అసలు అవీనీతి అంత నగదు రూపంలోనే జరుగుతుంది. నేషనల్ ఆప్టికల్‌ పైబల్‌ విస్తరణ  2011 2014కేవలం  59 గ్రామాలకే పరిమితమైంది. వీటిని వేల గ్రామాలకు విస్తరించగలిగాము. మంచి విషయాలను ప్రొత్సాహించండి. కాంగ్రెస్‌ కాలంలో ప్రధాన మంత్రి  రొజ్‌ గార్ యోజనలో కేలవం 69 కిలో మీటర్ల  రోడ్డు వేసే వారు కానీ మేము 1011 కిలో మీటర్ల రోడ్‌ వెసాము. ఉత్తమేనే సిద్దంతి..విద్యుత్ ఉత్పదనలో వృద్ది జరిగింది. 9100 మెగా వాట్లకు పెంచాము.160,00  కోట్ల విద్యత్ ఉత్పదన అన్ని రాష్ట్రాలకు అందింది.21000 ఎల్ ఈ డీ బాల్బులను అమర్చగిగాము.1100 కోట్ల విద్యత్ ను ఆదా చేయకలిగామని ప్రధాన మంత్రి చేప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..