ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోడీ లోక్ సభ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసాంగంపై దన్యావాదాలు తెలిపే తీర్మానంపై మోడీ మాట్లాడుతూ... దేశం కోసమే నేను జీవిస్తున్నాను. ఎమర్జేన్సీ కాలంలో  కాంగ్రెస్‌ దేశాన్ని జైలుగా మార్చారు,కాంగ్రెస్‌ వారికి ప్రజాశక్తి అంటే ఎమిటో తెలియదు.యోధుల త్యాగాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేదు. కాంగ్రెస్‌ దేశానికి కుటుంబ పాలన ఇచ్చింది. బ్రిటిష్ బడ్జెట్‌ విధానాన్ని కాంగ్రెస్ ఇప్పటి అవలంబిస్తుంది.గ్యాస్‌ సబ్సీడీ వదులుకొవాలన్ని పిలుపుకు ప్రజలు బాగా స్పందించారు.పేద ప్రజల కోసం పొరాడుతున్నాను... పొరాడుతూనే ఉంటాను. ఆర్ధిక వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నపుడు .. ఈ చర్యరు ఎందుకు పాల్పడారలని అన్నారు... ఆర్ధిక పరిస్థి సమర్ధంగా ఉన్నప్పుడే ఈ చర్యకు బలం చేకూరుతుంది. నేను అనుకున్నవిధంగానే సక్రమంగా జరిగింది.  డిమానిటైజేషన్ తర్వాత మొత్తం పారదర్శకంగా వ్యవస్థ తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే... నల్లధనం అరికట్టే చర్యలను తీసుకున్నాము.అసలు అవీనీతి అంత నగదు రూపంలోనే జరుగుతుంది. నేషనల్ ఆప్టికల్‌ పైబల్‌ విస్తరణ  2011 2014కేవలం  59 గ్రామాలకే పరిమితమైంది. వీటిని వేల గ్రామాలకు విస్తరించగలిగాము. మంచి విషయాలను ప్రొత్సాహించండి. కాంగ్రెస్‌ కాలంలో ప్రధాన మంత్రి  రొజ్‌ గార్ యోజనలో కేలవం 69 కిలో మీటర్ల  రోడ్డు వేసే వారు కానీ మేము 1011 కిలో మీటర్ల రోడ్‌ వెసాము. ఉత్తమేనే సిద్దంతి..విద్యుత్ ఉత్పదనలో వృద్ది జరిగింది. 9100 మెగా వాట్లకు పెంచాము.160,00  కోట్ల విద్యత్ ఉత్పదన అన్ని రాష్ట్రాలకు అందింది.21000 ఎల్ ఈ డీ బాల్బులను అమర్చగిగాము.1100 కోట్ల విద్యత్ ను ఆదా చేయకలిగామని ప్రధాన మంత్రి చేప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.