ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోడీ లోక్ సభ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసాంగంపై దన్యావాదాలు తెలిపే తీర్మానంపై మోడీ మాట్లాడుతూ... దేశం కోసమే నేను జీవిస్తున్నాను. ఎమర్జేన్సీ కాలంలో  కాంగ్రెస్‌ దేశాన్ని జైలుగా మార్చారు,కాంగ్రెస్‌ వారికి ప్రజాశక్తి అంటే ఎమిటో తెలియదు.యోధుల త్యాగాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేదు. కాంగ్రెస్‌ దేశానికి కుటుంబ పాలన ఇచ్చింది. బ్రిటిష్ బడ్జెట్‌ విధానాన్ని కాంగ్రెస్ ఇప్పటి అవలంబిస్తుంది.గ్యాస్‌ సబ్సీడీ వదులుకొవాలన్ని పిలుపుకు ప్రజలు బాగా స్పందించారు.పేద ప్రజల కోసం పొరాడుతున్నాను... పొరాడుతూనే ఉంటాను. ఆర్ధిక వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నపుడు .. ఈ చర్యరు ఎందుకు పాల్పడారలని అన్నారు... ఆర్ధిక పరిస్థి సమర్ధంగా ఉన్నప్పుడే ఈ చర్యకు బలం చేకూరుతుంది. నేను అనుకున్నవిధంగానే సక్రమంగా జరిగింది.  డిమానిటైజేషన్ తర్వాత మొత్తం పారదర్శకంగా వ్యవస్థ తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే... నల్లధనం అరికట్టే చర్యలను తీసుకున్నాము.అసలు అవీనీతి అంత నగదు రూపంలోనే జరుగుతుంది. నేషనల్ ఆప్టికల్‌ పైబల్‌ విస్తరణ  2011 2014కేవలం  59 గ్రామాలకే పరిమితమైంది. వీటిని వేల గ్రామాలకు విస్తరించగలిగాము. మంచి విషయాలను ప్రొత్సాహించండి. కాంగ్రెస్‌ కాలంలో ప్రధాన మంత్రి  రొజ్‌ గార్ యోజనలో కేలవం 69 కిలో మీటర్ల  రోడ్డు వేసే వారు కానీ మేము 1011 కిలో మీటర్ల రోడ్‌ వెసాము. ఉత్తమేనే సిద్దంతి..విద్యుత్ ఉత్పదనలో వృద్ది జరిగింది. 9100 మెగా వాట్లకు పెంచాము.160,00  కోట్ల విద్యత్ ఉత్పదన అన్ని రాష్ట్రాలకు అందింది.21000 ఎల్ ఈ డీ బాల్బులను అమర్చగిగాము.1100 కోట్ల విద్యత్ ను ఆదా చేయకలిగామని ప్రధాన మంత్రి చేప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

లోక్సభ స్పీకర్ -సుమిత్ర మహాజన్

లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి  సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా  మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.