ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాస్త్రా సంకేతి రంగం లో రానించిన మహిళా మణులు


అమరావతి నగరం వేధికగా అంతర్జాతీయ మహిళా పార్లమెంటరీయన్ల సదస్సు కు దేశ విదేశాలనుంచి మహిళా మణులు విచ్చేసి వారి అనుభవాలను అందరితో  షేర్‌ చేసి సదస్సును జయప్రధం చేశారు.  మహిళా సాదికారత,సమాన హక్కుల తో వివిధ రంగాలలో ఎన్ని ఒడుదొడుగు  ఎదుర్కోంటూ మహిళాలు ముందుకు దూసుకెలుతున్నారు.  శాస్త్రా సంకేతిక  రంగంలోనూ అనేక మహిళా మూర్తుల యోగ్థానం,సహకారం చాలా ఉంది. అందులో కొందరి ప్రస్తానం..
అన్నధీబాయ్‌ జోషి- (1965-1997):డాక్టర్‌  జోషి ,ఇండియాలో వెస్టన్‌ మెడిసిన్‌  ప్రాక్టీసు చేయడానికి అనుమతి పొందిన మెట్టమెదటి మహిళా మూర్తి. అల్బార్ట్ ఎడ్వర్డ్ హస్పిటల్ మహిళా వార్డుకు ఇన్చార్జ్గ్ గా కోహ్లాపూర్‌ లో తన వైధ్య వృత్తిని నిర్వహించారు.
జానకి అమ్మల్: (1897-184) జానకి అమ్మల్‌ బాటనీ,సైటోజెనిటిక్స్ మరియు ఫోటో జీయోగ్రాఫీలో సైన్టిపిక్ రిసెర్చ్ చేశారు. కొంత కాలం యునైటైడ్ కింగ్‌ డమ్‌లో పని చేసి 1951 వ సంవత్సరం భారత దేశానికి తిరిగి వచ్చి బాటనికల్ సర్వే ఆప్‌ ఇండియాను పునఃస్థాపించారు.జానకి గారు బాటానికల్‌ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ గా పని చేశారు.
కమల సోహోనీ- (1912-1998)- డాక్టర్‌ సోహీని భారతదేశలో శాస్త్రసంకేతికంలో పి.హెచ్‌.డీ పొందిన మెదటి మహిళా.      క్రేంబ్రడ్జీలో ఉండగా…మెక్కలలో సైటోక్రోమ్‌  ఎంజైమ్‌ ఉండి ఆక్సిడైజేషన్ ప్రక్రియ జరగటానకి దోహదపడుతుందని కనుగొన్నారు.
అన్న మణి(1918-2001)- అన్నమణి భౌతిక మరియు వాతావరణ శాస్త్ర నిఫుణురాలు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించి ఈ విభాగంలో తనదైన సేవలను అందించారు. భారత దేశ మెదటి మహిళా వాతావరణ శాఖ డిప్యూటీ డైరక్టర్‌ గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు.
అస్మా చటర్జీ (1917-2006)-అసిమా చటర్జీ భారత దేశ అర్గానిక్‌ కెమిస్ట్రీ,ఫిటో కెమిస్ట్రీ విభాగంలో,గర్తింపు పొందిన ప్రముఖులో ఒకరు.భారత దేశ ఉపఖండంలో లబించే వైద్య మెక్కలపై అనేకు పుస్తరాలను వ్రాశారు.
రాజేస్వరీ చటర్జీ(1922-2010)-కర్ణాటకకు చెందిన మెదటి మహిళా ఇంజనీరు. పిహెచ్‌ పూర్తి చేసిన తర్వతా ఎలిక్ట్రికల్ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఐఐఎస్సీ లో అధ్యపకురాలుగా ప్రవేశించి తన భర్తో కలిసి మెక్రోవేవ్‌ పరిశోధన లబరెటరీనీ స్థాపించి  మక్రోవెవ్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేశారు.
దర్శన్‌ రంగనాథన్‌ (1941-2001)- బైయో ఆర్గనిక్ కెమిస్టరీలో గుర్తింపు సాధించిన దర్శన్‌ రంగనాథన్‌ ప్రోటీన్‌ మడత మరియు సూప్రామాలిక్యూల్‌ సంఘటన, మాలిక్యూల్‌ డిజైన్‌,కెమికల్‌ సిమూలెషన్‌ ప్రక్రియ,సింథసిస్‌ హైబ్రీడ్‌ పెప్‌టైట్ పనితీరు,సింథసిస్‌ నానోట్యూబ్‌ అంశాలలో పనిచేశారు. ఐఐసిటీ,హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా  పనిచేశారు.
మహారాణి చక్రవర్తీ (1937-2015)-మహారాణి చక్రవర్తీ మాలిక్యూల్‌ బయాలజిస్ట్. రికాంబినెన్ట్ డిఎన్ఏ  మెదటి లబరేటరీ ఆధారిత కోర్సును ఆసియాలో ప్రారంభించారు. ఆమెరికాలో పిహెచ్‌ డి తర్వాతి పరిశోధన గావించి భారతదేశం  బోస్‌ ఇస్టీట్యూట్‌ కొల్కొత్తా కు వెళ్లారు.
చారుసీత చక్రవర్తీ(1964-2016)-జన్మత ఆమెరికా వాసి.ఇండియన్‌ ఇస్టీట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ ప్రొపెసర్‌గా పని చేశారు. ఆమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ను వదలి భారదేశంలో సెంటర్‌ ఫర్ కంప్యూటెషనల్‌ మెటెరియల్‌ సైన్స్,జవహర్‌ లాల్‌ నెహ్రు సెంటర్‌ ఫర్‌ అడ్వాస్డ్ సైంటిఫిక్ రిసెర్చీ బెంగళూరులో అసోసియోట్‌ మెంబర్‌గా పనిచేశారు. 
source: Sujana Chowdary,post

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...