ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాస్త్రా సంకేతి రంగం లో రానించిన మహిళా మణులు


అమరావతి నగరం వేధికగా అంతర్జాతీయ మహిళా పార్లమెంటరీయన్ల సదస్సు కు దేశ విదేశాలనుంచి మహిళా మణులు విచ్చేసి వారి అనుభవాలను అందరితో  షేర్‌ చేసి సదస్సును జయప్రధం చేశారు.  మహిళా సాదికారత,సమాన హక్కుల తో వివిధ రంగాలలో ఎన్ని ఒడుదొడుగు  ఎదుర్కోంటూ మహిళాలు ముందుకు దూసుకెలుతున్నారు.  శాస్త్రా సంకేతిక  రంగంలోనూ అనేక మహిళా మూర్తుల యోగ్థానం,సహకారం చాలా ఉంది. అందులో కొందరి ప్రస్తానం..
అన్నధీబాయ్‌ జోషి- (1965-1997):డాక్టర్‌  జోషి ,ఇండియాలో వెస్టన్‌ మెడిసిన్‌  ప్రాక్టీసు చేయడానికి అనుమతి పొందిన మెట్టమెదటి మహిళా మూర్తి. అల్బార్ట్ ఎడ్వర్డ్ హస్పిటల్ మహిళా వార్డుకు ఇన్చార్జ్గ్ గా కోహ్లాపూర్‌ లో తన వైధ్య వృత్తిని నిర్వహించారు.
జానకి అమ్మల్: (1897-184) జానకి అమ్మల్‌ బాటనీ,సైటోజెనిటిక్స్ మరియు ఫోటో జీయోగ్రాఫీలో సైన్టిపిక్ రిసెర్చ్ చేశారు. కొంత కాలం యునైటైడ్ కింగ్‌ డమ్‌లో పని చేసి 1951 వ సంవత్సరం భారత దేశానికి తిరిగి వచ్చి బాటనికల్ సర్వే ఆప్‌ ఇండియాను పునఃస్థాపించారు.జానకి గారు బాటానికల్‌ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ గా పని చేశారు.
కమల సోహోనీ- (1912-1998)- డాక్టర్‌ సోహీని భారతదేశలో శాస్త్రసంకేతికంలో పి.హెచ్‌.డీ పొందిన మెదటి మహిళా.      క్రేంబ్రడ్జీలో ఉండగా…మెక్కలలో సైటోక్రోమ్‌  ఎంజైమ్‌ ఉండి ఆక్సిడైజేషన్ ప్రక్రియ జరగటానకి దోహదపడుతుందని కనుగొన్నారు.
అన్న మణి(1918-2001)- అన్నమణి భౌతిక మరియు వాతావరణ శాస్త్ర నిఫుణురాలు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించి ఈ విభాగంలో తనదైన సేవలను అందించారు. భారత దేశ మెదటి మహిళా వాతావరణ శాఖ డిప్యూటీ డైరక్టర్‌ గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు.
అస్మా చటర్జీ (1917-2006)-అసిమా చటర్జీ భారత దేశ అర్గానిక్‌ కెమిస్ట్రీ,ఫిటో కెమిస్ట్రీ విభాగంలో,గర్తింపు పొందిన ప్రముఖులో ఒకరు.భారత దేశ ఉపఖండంలో లబించే వైద్య మెక్కలపై అనేకు పుస్తరాలను వ్రాశారు.
రాజేస్వరీ చటర్జీ(1922-2010)-కర్ణాటకకు చెందిన మెదటి మహిళా ఇంజనీరు. పిహెచ్‌ పూర్తి చేసిన తర్వతా ఎలిక్ట్రికల్ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఐఐఎస్సీ లో అధ్యపకురాలుగా ప్రవేశించి తన భర్తో కలిసి మెక్రోవేవ్‌ పరిశోధన లబరెటరీనీ స్థాపించి  మక్రోవెవ్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేశారు.
దర్శన్‌ రంగనాథన్‌ (1941-2001)- బైయో ఆర్గనిక్ కెమిస్టరీలో గుర్తింపు సాధించిన దర్శన్‌ రంగనాథన్‌ ప్రోటీన్‌ మడత మరియు సూప్రామాలిక్యూల్‌ సంఘటన, మాలిక్యూల్‌ డిజైన్‌,కెమికల్‌ సిమూలెషన్‌ ప్రక్రియ,సింథసిస్‌ హైబ్రీడ్‌ పెప్‌టైట్ పనితీరు,సింథసిస్‌ నానోట్యూబ్‌ అంశాలలో పనిచేశారు. ఐఐసిటీ,హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా  పనిచేశారు.
మహారాణి చక్రవర్తీ (1937-2015)-మహారాణి చక్రవర్తీ మాలిక్యూల్‌ బయాలజిస్ట్. రికాంబినెన్ట్ డిఎన్ఏ  మెదటి లబరేటరీ ఆధారిత కోర్సును ఆసియాలో ప్రారంభించారు. ఆమెరికాలో పిహెచ్‌ డి తర్వాతి పరిశోధన గావించి భారతదేశం  బోస్‌ ఇస్టీట్యూట్‌ కొల్కొత్తా కు వెళ్లారు.
చారుసీత చక్రవర్తీ(1964-2016)-జన్మత ఆమెరికా వాసి.ఇండియన్‌ ఇస్టీట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ ప్రొపెసర్‌గా పని చేశారు. ఆమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ను వదలి భారదేశంలో సెంటర్‌ ఫర్ కంప్యూటెషనల్‌ మెటెరియల్‌ సైన్స్,జవహర్‌ లాల్‌ నెహ్రు సెంటర్‌ ఫర్‌ అడ్వాస్డ్ సైంటిఫిక్ రిసెర్చీ బెంగళూరులో అసోసియోట్‌ మెంబర్‌గా పనిచేశారు. 
source: Sujana Chowdary,post

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.