ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారవడంతో గోల్డెన్‌ చే రిసార్ట్లో ఎమ్మెల్యేల శిబిరంలో ఆందోళ మెదలైంది.సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హరాలు కాదు. ఈ తీర్పుతో అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.పన్నీర్‌ సెల్వంకు క్రమంగా మద్దతు పెరుతుంది.మద్దతు ఇస్తున్న సంఖ్య పెరుగుతుంది. ఇప్పడు పదికి  చేరింది. శశికళ వెంటనే లోంగిపొవలాని,రూజ10 కోట్ల జరిమానా విధించి,డీజీ స్థాయి అధికారులతో  పోలీసులు రిసార్ట్‌ కు వెళ్లారు.https://www.youtube.com/watch?v=oS_pRrjwZuA

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు