ఆదాయానికి మించి ఆస్తుల కేసులో
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారవడంతో గోల్డెన్ చే
రిసార్ట్లో ఎమ్మెల్యేల శిబిరంలో ఆందోళ మెదలైంది.సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ
పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హరాలు కాదు. ఈ తీర్పుతో అపద్దర్మ ముఖ్యమంత్రి
పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.పన్నీర్
సెల్వంకు క్రమంగా మద్దతు పెరుతుంది.మద్దతు ఇస్తున్న సంఖ్య పెరుగుతుంది. ఇప్పడు పదికి చేరింది. శశికళ వెంటనే లోంగిపొవలాని,రూజ10 కోట్ల
జరిమానా విధించి,డీజీ స్థాయి అధికారులతో పోలీసులు
రిసార్ట్ కు వెళ్లారు.https://www.youtube.com/watch?v=oS_pRrjwZuA
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి