న్యాయస్థానం
వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్ జయలలిత సమాధి
వద్ద నివాళులర్పిస్తున్న తరుణంలో ఆమె తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన
తరువాత శశికళ జయ సమాధి మీద మూడు సార్తు చేత్తో సమాధిని తట్టి ఏదో శపథం చేసినట్లు కనిపించింది.గట్టిగా
ఉచ్చరించటం,మళ్లీ కొట్టడం,ఏదో ఉచ్చరించడం అలా మూడు సార్లు చేశారు. అందరికి ఆమె శపథం
చేసినట్లు కనిపించింది. అనంతరం తిరిగి బెంగళూరు రోడ్డు వైపు పయాణమయ్యారు.తక్షణం కోర్టుకు
లొంగిపోయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఆమె ప్రతిస్పందిచక పోవటంతో శశికళ
న్యాయవాధిపై "తక్షణం" అనే పదంకు అర్ధం తెలియదా అని మండిపడింది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి