ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శశికళ శపథం



న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్‌ జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తున్న తరుణంలో ఆమె తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తరువాత శశికళ జయ సమాధి మీద మూడు సార్తు చేత్తో సమాధిని తట్టి ఏదో శపథం చేసినట్లు కనిపించింది.గట్టిగా ఉచ్చరించటం,మళ్లీ కొట్టడం,ఏదో ఉచ్చరించడం అలా మూడు సార్లు చేశారు. అందరికి ఆమె శపథం చేసినట్లు కనిపించింది. అనంతరం తిరిగి బెంగళూరు రోడ్డు వైపు పయాణమయ్యారు.తక్షణం కోర్టుకు లొంగిపోయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఆమె ప్రతిస్పందిచక పోవటంతో శశికళ న్యాయవాధిపై "తక్షణం" అనే పదంకు అర్ధం తెలియదా  అని మండిపడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు