ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పళని స్వామి తమిళనాడు నూతన ముఖ్యమంత్రి


తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి తెరపడే ఆవకాశం కనిపిస్తుంది. అన్నాడీఎంకే సీనియర్‌ నేతల్లో ఒకరైన పళనిస్వామి కి తమిళనాడు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. శాసనసభ అధ్యక్షునిగా ఎన్నికైన పళనిస్వామికి గవర్నర్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. 15 రోజులలో తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ చేయ వలసిందిగా గవర్నర్‌ కోరడం జరిగింది.

పళనిస్వామి 1989 లో జయలలిత వర్గం నుంచి కోడిపుంజు గుర్తుపై ఎడప్పాడి నియోజకవర్గంనుంచి గెలుపొందారు. మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011 లో జయలలిత మంత్రి వర్గం లో రహదారుల శాఖమంత్రిగా, 2016లో ప్రజాపనులు శాఖ మంత్రిగా పని చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు