ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రంగారెడ్డి జిల్లా,శంషాబాద్ జిల్లా లో కలిపే మండలాలు

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న మోయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలుపాలని, మోయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలు శంషాబాద్ కు సమీపంలో ఉంటాయని, ఈ మూడు మండలాల ప్రజలు శంషాబాద్ జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే యాదయ్య ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు మండలాలను శంషాబాద్ లోనే ఉంచాలని పట్టుపట్టారు. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో కలపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రికి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు