ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జియో 4 జీ చౌక బెరం

ముఖేష్ అంబానీ,చెర్మన్‌ మెనెజింగ్‌ డైరెక్టర్‌ రిలయన్స్ ఇండిస్ట్రీస్‌ ,ఆర్‌ఐఎల్‌ 42వ జనరల్‌ మీటింగ్‌ లో 4 జీ సర్వీసలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జీయో .. బెస్ట్ క్వాలీటీ,సరసమైన 4జీ స్మర్ట్పోన్‌,ఆకర్షమైన ఆప్లీకేషన్స్ మరియు కంటెంటు,సుపీరియర్‌ డిజిటన్‌ సేవలు,చౌకైన అతి తక్కువ చార్జీలనే ఐదు పునదులపై పని చేస్తాయని ముఖేష్ వెల్లడించారు.
ప్రత్యేకతలు
ప్రత్యేక  చార్జీలు,అదనపు చార్జీల వడ్డన ఉండదు.
బిల్‌ లో పారదర్శకత ఉంటుంది.అదనపు చార్జీలు ఉండవు
అన్ని వాయిస్‌ కాల్స్,మెసెజ్‌లు ఉచితం
 ఇండియా లో రోమింగ్‌ చార్జీలుండవు
ప్రతి జిభి @ RS.50/-
ఒక మిలియన్‌ వై-పై హాట్‌స్పాట్స్,విద్యార్థులకు 25 శాతం అదనపు డాటా ఉచితం

అతి తక్కువ మార్కెట్‌ రేటుకు లభ్యం 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు