ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హిరోలు తమపై తామే యుద్దం చేశారు....

ఆరు చిత్రాలలో హీరో తమపై తామే యుద్దం ప్రకటించుకున్నారు..ఇరుమృగన్‌  ఈ వారం రిలీజ్‌కు సిద్దమైంది. ఇందులో విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేశాడు.తమకు తామే తనపై విలన్లలాగ మారి పోయి డ్యూయల్ రోల్‌ చేశారు కొందరు హీరోలు ...  డ్యూయల్ రోల్‌  పాత్ర తమిళలంలో మొదట గౌరవం చిత్రం విజయంతో మొదలై ...వాలి (1999) అజీత్‌,అభయ్‌ (2001),ఇతిరన్‌ (2010), 24 (2016), చిత్రాలతో బాక్స్ ఆఫీస్‌ వద్ద విజయాలు సాధించాయి. ఈ చిత్రాలలో హిరోలు నెగిటివ్‌ మరియు పాజిటివ్‌ ద్విపాత్రలతో ప్రజలలో మెప్పు పొందారు. తమకు వచ్చిన పాత్రలకు న్యాయం చేకూర్చటమే కాక రసవత్తరమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. గౌరవం చిత్రంలో షివాజీ గణేషన్ ద్విపాత్రలతో ఎప్పుడు అపజయం ఎరుగని లాయర్‌గా (శివాజీ)... పరిస్థితుల ప్రభావంతో తన అల్లుడైన చిన శివాజీ చేతిలో ఓడిపొవడం... వారి మధ్య జరిగే సన్నివేశాలు జనాలను ఆకట్టుకున్నాయి. తర్యాత  అజీత్ నటించిన వాలీ చిత్రం లో అజీత్‌ .. అన్న,తమ్ముడు.. ట్విన్స్ లాగ ..మూగ,చేవిటీ గా తన సోదరుని ప్రేయసిపట్ల ఆకర్షితుడై...మంచి చేడు మధ్య జరిగే సంఘర్షనను తెరపై రసవత్తరంగా చూపించడం జరిగింది.ఇదే ట్విన్స్ కాన్సేప్ట్ పై తెరకెక్కిన అభయ్‌ చిత్రం లో కమల్‌ హసన్‌ నటించడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్‌ వద్ద అంత ప్రభావం చూపించలేకపోయింది.సైకో థిల్లర్‌గా చిత్రం రూపొందించటం జరిగింది.ఆ తర్వాత టైం 24 తో సూర్యా చిత్రం తెరకెక్కింది. వాచ్‌ డిజైన్‌ చేసి.. అందులో కాలం ముందు .. వెనుకకు వెళ్ళే ఆవకాశతో సూర్యా సైన్టిస్టు వాచ్‌ తయారు చేస్తాడు .. దానిని బలవంతంగా తన సొంతం చేసుకొవటానికి తన సొదరుడు ప్రయత్నిస్తాడు.. సూర్యా చనిపోయి మనీగా పుట్టి సుర్యా సొదరుడు ఆత్రేయాను చంపుతాడు..ఇందులో మూడు పాత్రలను పోషించాడు సూర్యా... 
ఇలా హిరోలు ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఒకరిపై ఒకరు పొరాటం చేశారు. చివరికి చేడు ఒడిపోయి మంచి గెలుస్తుంది.. తమ ద్విపాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు