ఆరు చిత్రాలలో హీరో తమపై తామే యుద్దం ప్రకటించుకున్నారు..ఇరుమృగన్
ఈ వారం రిలీజ్కు సిద్దమైంది. ఇందులో విక్రమ్
ద్విపాత్రాభినయం చేశాడు.తమకు తామే తనపై విలన్లలాగ మారి పోయి డ్యూయల్ రోల్ చేశారు కొందరు హీరోలు ...
డ్యూయల్ రోల్ పాత్ర తమిళలంలో మొదట గౌరవం చిత్రం విజయంతో మొదలై ...వాలి
(1999) అజీత్,అభయ్ (2001),ఇతిరన్ (2010), 24 (2016), చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద
విజయాలు సాధించాయి. ఈ చిత్రాలలో హిరోలు నెగిటివ్ మరియు పాజిటివ్ ద్విపాత్రలతో ప్రజలలో
మెప్పు పొందారు. తమకు వచ్చిన పాత్రలకు న్యాయం చేకూర్చటమే కాక రసవత్తరమైన సన్నివేశాలతో
ప్రేక్షకుల మన్ననలు పొందారు. గౌరవం చిత్రంలో షివాజీ గణేషన్ ద్విపాత్రలతో ఎప్పుడు
అపజయం ఎరుగని లాయర్గా (శివాజీ)... పరిస్థితుల ప్రభావంతో తన అల్లుడైన చిన శివాజీ
చేతిలో ఓడిపొవడం... వారి మధ్య జరిగే సన్నివేశాలు జనాలను ఆకట్టుకున్నాయి. తర్యాత అజీత్ నటించిన వాలీ చిత్రం లో అజీత్ .. అన్న,తమ్ముడు..
ట్విన్స్ లాగ ..మూగ,చేవిటీ గా తన సోదరుని ప్రేయసిపట్ల ఆకర్షితుడై...మంచి చేడు మధ్య
జరిగే సంఘర్షనను తెరపై రసవత్తరంగా చూపించడం జరిగింది.ఇదే ట్విన్స్ కాన్సేప్ట్ పై
తెరకెక్కిన అభయ్ చిత్రం లో కమల్ హసన్ నటించడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్
వద్ద అంత ప్రభావం చూపించలేకపోయింది.సైకో థిల్లర్గా చిత్రం రూపొందించటం జరిగింది.ఆ తర్వాత టైం 24 తో సూర్యా చిత్రం తెరకెక్కింది. వాచ్ డిజైన్ చేసి.. అందులో కాలం ముందు ..
వెనుకకు వెళ్ళే ఆవకాశతో సూర్యా సైన్టిస్టు వాచ్ తయారు చేస్తాడు .. దానిని బలవంతంగా
తన సొంతం చేసుకొవటానికి తన సొదరుడు ప్రయత్నిస్తాడు.. సూర్యా చనిపోయి మనీగా పుట్టి
సుర్యా సొదరుడు ఆత్రేయాను చంపుతాడు..ఇందులో మూడు పాత్రలను పోషించాడు సూర్యా...
ఇలా హిరోలు ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను
అలరించే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఒకరిపై ఒకరు పొరాటం చేశారు. చివరికి
చేడు ఒడిపోయి మంచి గెలుస్తుంది.. తమ ద్విపాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు
చేశారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి