ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హిరోలు తమపై తామే యుద్దం చేశారు....

ఆరు చిత్రాలలో హీరో తమపై తామే యుద్దం ప్రకటించుకున్నారు..ఇరుమృగన్‌  ఈ వారం రిలీజ్‌కు సిద్దమైంది. ఇందులో విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేశాడు.తమకు తామే తనపై విలన్లలాగ మారి పోయి డ్యూయల్ రోల్‌ చేశారు కొందరు హీరోలు ...  డ్యూయల్ రోల్‌  పాత్ర తమిళలంలో మొదట గౌరవం చిత్రం విజయంతో మొదలై ...వాలి (1999) అజీత్‌,అభయ్‌ (2001),ఇతిరన్‌ (2010), 24 (2016), చిత్రాలతో బాక్స్ ఆఫీస్‌ వద్ద విజయాలు సాధించాయి. ఈ చిత్రాలలో హిరోలు నెగిటివ్‌ మరియు పాజిటివ్‌ ద్విపాత్రలతో ప్రజలలో మెప్పు పొందారు. తమకు వచ్చిన పాత్రలకు న్యాయం చేకూర్చటమే కాక రసవత్తరమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. గౌరవం చిత్రంలో షివాజీ గణేషన్ ద్విపాత్రలతో ఎప్పుడు అపజయం ఎరుగని లాయర్‌గా (శివాజీ)... పరిస్థితుల ప్రభావంతో తన అల్లుడైన చిన శివాజీ చేతిలో ఓడిపొవడం... వారి మధ్య జరిగే సన్నివేశాలు జనాలను ఆకట్టుకున్నాయి. తర్యాత  అజీత్ నటించిన వాలీ చిత్రం లో అజీత్‌ .. అన్న,తమ్ముడు.. ట్విన్స్ లాగ ..మూగ,చేవిటీ గా తన సోదరుని ప్రేయసిపట్ల ఆకర్షితుడై...మంచి చేడు మధ్య జరిగే సంఘర్షనను తెరపై రసవత్తరంగా చూపించడం జరిగింది.ఇదే ట్విన్స్ కాన్సేప్ట్ పై తెరకెక్కిన అభయ్‌ చిత్రం లో కమల్‌ హసన్‌ నటించడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్‌ వద్ద అంత ప్రభావం చూపించలేకపోయింది.సైకో థిల్లర్‌గా చిత్రం రూపొందించటం జరిగింది.ఆ తర్వాత టైం 24 తో సూర్యా చిత్రం తెరకెక్కింది. వాచ్‌ డిజైన్‌ చేసి.. అందులో కాలం ముందు .. వెనుకకు వెళ్ళే ఆవకాశతో సూర్యా సైన్టిస్టు వాచ్‌ తయారు చేస్తాడు .. దానిని బలవంతంగా తన సొంతం చేసుకొవటానికి తన సొదరుడు ప్రయత్నిస్తాడు.. సూర్యా చనిపోయి మనీగా పుట్టి సుర్యా సొదరుడు ఆత్రేయాను చంపుతాడు..ఇందులో మూడు పాత్రలను పోషించాడు సూర్యా... 
ఇలా హిరోలు ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఒకరిపై ఒకరు పొరాటం చేశారు. చివరికి చేడు ఒడిపోయి మంచి గెలుస్తుంది.. తమ ద్విపాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.