ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జనరిక్‌ మందుల విక్రయాలు



ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్నసంజీవిని పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తుంది. రోజు రోజుకు జనరిక్ మందుల వినియోగం పెరుగుతుందని ,పేదలకు తక్కువ ధరలకే మందులు లభ్యబవుతుండడంతో, ఖరీదయిన వైద్యం పొందగలుగుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతపురంలో 15,చిత్తూరులో 13, కడపలో 18, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలో 20,44 చొప్పున, గుంటూరులో 14, కృష్ణాలో 17,కర్నూల్‌లో 9,ప్రకాశం,నెల్లూరులో 23,7,శ్రీకాకుళంలో 17,విశాఖపట్నంలో 30,విజయనగరంలో17, దుకాణాలను ఏర్పాటు చేశారు.
సాధారణ దుకాణాలలో లభ్యమవుతున్న మందులు అధిక ధరలు ఉండటంతో సామాన్యులకు...  ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటానికి జనరిక్‌ ముందులను అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను నివాస ప్రాంతాలకు అందుబాటులో నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమాల్‌ అనే ఇంజక్షన్‌ బయట మార్కెట్‌ లో రూ.160-180 వలకూ విక్రయిస్తుంటారు… కానీ అదే మందు జనరిక్‌ దుకాణాలలో కేవలం రూ.60 లబిస్తుంది.ఆంద్రరాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ దుకాణాలో రోజుకు రూ.3జ57 లక్షలకుపైగా అమ్మకాలు ఉన్నయని,ఏర్పటు చేసినపప్పటినుండి ఇప్పటి వరకు రూజ12.66 కోట్లు విలువ చేసే మందుల విక్రయాలు జరగాయని ,ప్రస్తుతం 62 రకాల జనరిక్‌ మందులు  మాత్రమే అందుబాటులోకి వచ్చాయని పత్రిక ప్రకటనలో పేర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.