ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జనరిక్‌ మందుల విక్రయాలు



ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్నసంజీవిని పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తుంది. రోజు రోజుకు జనరిక్ మందుల వినియోగం పెరుగుతుందని ,పేదలకు తక్కువ ధరలకే మందులు లభ్యబవుతుండడంతో, ఖరీదయిన వైద్యం పొందగలుగుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతపురంలో 15,చిత్తూరులో 13, కడపలో 18, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలో 20,44 చొప్పున, గుంటూరులో 14, కృష్ణాలో 17,కర్నూల్‌లో 9,ప్రకాశం,నెల్లూరులో 23,7,శ్రీకాకుళంలో 17,విశాఖపట్నంలో 30,విజయనగరంలో17, దుకాణాలను ఏర్పాటు చేశారు.
సాధారణ దుకాణాలలో లభ్యమవుతున్న మందులు అధిక ధరలు ఉండటంతో సామాన్యులకు...  ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటానికి జనరిక్‌ ముందులను అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను నివాస ప్రాంతాలకు అందుబాటులో నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమాల్‌ అనే ఇంజక్షన్‌ బయట మార్కెట్‌ లో రూ.160-180 వలకూ విక్రయిస్తుంటారు… కానీ అదే మందు జనరిక్‌ దుకాణాలలో కేవలం రూ.60 లబిస్తుంది.ఆంద్రరాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ దుకాణాలో రోజుకు రూ.3జ57 లక్షలకుపైగా అమ్మకాలు ఉన్నయని,ఏర్పటు చేసినపప్పటినుండి ఇప్పటి వరకు రూజ12.66 కోట్లు విలువ చేసే మందుల విక్రయాలు జరగాయని ,ప్రస్తుతం 62 రకాల జనరిక్‌ మందులు  మాత్రమే అందుబాటులోకి వచ్చాయని పత్రిక ప్రకటనలో పేర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం