ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరోగ్యమే.. మహా భాగ్యం... మరి.అదే నిర్లక్ష్యం..


సాదారణంగా పురుషుల ఎక్కువగా తన తండ్రి,ఇతర ఇంటి పెద్దల ఆరోగ్యం గురించి పట్టించుకుంటారే గాని తన వంశంలో హృదయ సంబందిత వంశ పారంపర్యాంగ ఉన్న విషయాన్ని మరచిపోవడంతో తాను 30 సంవత్సరాల లోపు ఉన్న గుండె జబ్బు వచ్చే ఆవకాశముందని మరచిపొతుంటారు.
నిద్రలో గుర్రు మంటు శబ్దం రావటం ఉన్న అది శ్వాస సంబందింత శ్వాస ప్రక్రియ సజావుగా జరగకపోవటం అధిక రక్తపోటుకు కారణమనే విషయం గమనించరు.
సన్ స్క్రీన్‌ లోషన్లు ఎస్‌ పి ఎప్‌ 30 కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్‌ లోషన్లను మానివేయటం మంచిది. దాని వల్ల స్కిన్‌ క్యాన్సర్ వచ్చే ఆవకాశముంది.
 బెడ్‌ రూం లో చురుకుగా ఉండకపొవటం  మగతనానికి  సంబందించిన ....ఇంపొటెన్సీ   రక్తసరఫరా మర్మంగానికి కాకపొవటం కూడా గుండె జబ్బుకు కారణం కావచ్చు.
డిప్రేషన్‌ తో బాధపడుతూ తాగుడుకు,డ్రాగ్స్కు అలవాటు చేసుకొవటం సాధారణంగా మారింది.డిప్రేషన్‌ నుంచి బయటపడే మార్గాలు వెతకాలే కాని.. మందు తో.కాసేపు మరచిపొవచ్చనే ఆపొహ మానాలి.
అధిక ముత్రవిసర్జన పొస్ట్రేట్‌ సాగటానికి,బ్యాడర్‌ అతిగా పనిచేయటం వలన ఎక్కువ సార్లు బాత్‌రూం వెల్లవలసి రావటం క్యాన్సర్ కు కారణం కావచ్చు.
డెంటల్‌ చెకప్‌ పురుషుల కంటే మహిళలు ఎక్కువ చెయించుకుంటారు...నిర్లక్ష్యం చేయకూడదు. అప్పడప్పుడు డెంటల్‌ కేర్‌ తో ఒరల్‌ సమస్యలను మరియు డాయబెటిస్‌ ను కనుగొని చికిత్స చెయించుకొవచ్చు.
ప్రతి రోజు పండ్లు,కురగాయలను తీసుకొవడం చాలా ఆవసరం...హెల్తీ డైట్‌ లో కనీసం నాలుగు నుంచి ఐదు పండ్లను, కురగాలయను మన ఆహారంలో ఉంచటం అవసరం.దీంతో జీర్ణసంబందిత వ్యాధులు,క్యాన్సర్ ,గుండె జబ్బులనుంచి ఉపసమనం కలిగే ఆవకాముంటుంది.
కొంత మంది సరదా కోసం .. మందు, ఫాస్ట్ డ్రేవ్‌ చేయటం చేస్తూంటారు .. కానీ మోతాదుకు మంచి చేస్తే హై బ్లడ్‌ ప్రేషర్‌కు గురైయ్యే ఆవకాశముంటుంది.పురుషులు కానీ మహిళలు కానీ ఆరోగ్యం పట్ల శ్రద్దవహించటం చాలా అవసరం.. తరుచు మన ఆరోగ్యం పట్ల జాగరతలు తీసుకుంటు అవసరమనుకుంటే డాక్టర్‌ ను సంప్రదిస్తూ ఆరోగ్యంను కాపాడు కొవటం చాలా మంచిది. ఆరోగ్యమే మహా భాగ్యమని మన పెద్దు సెలవిచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తే వాటికి అయ్యే ఖర్చులతో పాటు మానసిక ఆందోలకు గురి కావడం వలన అటు ఖర్చుతో పాటు...శరీరక బాధలకు గురి కావలుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..