ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరోగ్యమే.. మహా భాగ్యం... మరి.అదే నిర్లక్ష్యం..


సాదారణంగా పురుషుల ఎక్కువగా తన తండ్రి,ఇతర ఇంటి పెద్దల ఆరోగ్యం గురించి పట్టించుకుంటారే గాని తన వంశంలో హృదయ సంబందిత వంశ పారంపర్యాంగ ఉన్న విషయాన్ని మరచిపోవడంతో తాను 30 సంవత్సరాల లోపు ఉన్న గుండె జబ్బు వచ్చే ఆవకాశముందని మరచిపొతుంటారు.
నిద్రలో గుర్రు మంటు శబ్దం రావటం ఉన్న అది శ్వాస సంబందింత శ్వాస ప్రక్రియ సజావుగా జరగకపోవటం అధిక రక్తపోటుకు కారణమనే విషయం గమనించరు.
సన్ స్క్రీన్‌ లోషన్లు ఎస్‌ పి ఎప్‌ 30 కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్‌ లోషన్లను మానివేయటం మంచిది. దాని వల్ల స్కిన్‌ క్యాన్సర్ వచ్చే ఆవకాశముంది.
 బెడ్‌ రూం లో చురుకుగా ఉండకపొవటం  మగతనానికి  సంబందించిన ....ఇంపొటెన్సీ   రక్తసరఫరా మర్మంగానికి కాకపొవటం కూడా గుండె జబ్బుకు కారణం కావచ్చు.
డిప్రేషన్‌ తో బాధపడుతూ తాగుడుకు,డ్రాగ్స్కు అలవాటు చేసుకొవటం సాధారణంగా మారింది.డిప్రేషన్‌ నుంచి బయటపడే మార్గాలు వెతకాలే కాని.. మందు తో.కాసేపు మరచిపొవచ్చనే ఆపొహ మానాలి.
అధిక ముత్రవిసర్జన పొస్ట్రేట్‌ సాగటానికి,బ్యాడర్‌ అతిగా పనిచేయటం వలన ఎక్కువ సార్లు బాత్‌రూం వెల్లవలసి రావటం క్యాన్సర్ కు కారణం కావచ్చు.
డెంటల్‌ చెకప్‌ పురుషుల కంటే మహిళలు ఎక్కువ చెయించుకుంటారు...నిర్లక్ష్యం చేయకూడదు. అప్పడప్పుడు డెంటల్‌ కేర్‌ తో ఒరల్‌ సమస్యలను మరియు డాయబెటిస్‌ ను కనుగొని చికిత్స చెయించుకొవచ్చు.
ప్రతి రోజు పండ్లు,కురగాయలను తీసుకొవడం చాలా ఆవసరం...హెల్తీ డైట్‌ లో కనీసం నాలుగు నుంచి ఐదు పండ్లను, కురగాలయను మన ఆహారంలో ఉంచటం అవసరం.దీంతో జీర్ణసంబందిత వ్యాధులు,క్యాన్సర్ ,గుండె జబ్బులనుంచి ఉపసమనం కలిగే ఆవకాముంటుంది.
కొంత మంది సరదా కోసం .. మందు, ఫాస్ట్ డ్రేవ్‌ చేయటం చేస్తూంటారు .. కానీ మోతాదుకు మంచి చేస్తే హై బ్లడ్‌ ప్రేషర్‌కు గురైయ్యే ఆవకాశముంటుంది.పురుషులు కానీ మహిళలు కానీ ఆరోగ్యం పట్ల శ్రద్దవహించటం చాలా అవసరం.. తరుచు మన ఆరోగ్యం పట్ల జాగరతలు తీసుకుంటు అవసరమనుకుంటే డాక్టర్‌ ను సంప్రదిస్తూ ఆరోగ్యంను కాపాడు కొవటం చాలా మంచిది. ఆరోగ్యమే మహా భాగ్యమని మన పెద్దు సెలవిచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తే వాటికి అయ్యే ఖర్చులతో పాటు మానసిక ఆందోలకు గురి కావడం వలన అటు ఖర్చుతో పాటు...శరీరక బాధలకు గురి కావలుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.