ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏపీ కి కొత్త పాకేజి

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు 7,ఏపీ రెవెన్యూ లోటు ను తీర్చటానకి కేంద్రం సిద్దం,రాష్ట్రంలో పోర్టులను అనుసందానం చేస్తూ రోడ్ల నిర్మణాం. విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు,ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్‌,3500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రంసానుకూలం ,ఆరు ఏళ్లపాటు ఈ సహయం అందించనున్న కేంద్రం. నయా రాయ్‌ పూర్‌ కు నిర్మాణానికి అందించిన సహయ సహకారం తరహాలో ఏపీకి ఆర్థిక పాకేజీ.50 కోట్ల చోప్పుల ఏడాదికి 350 కోట్లు ఇవ్వనున్నకేంద్రం. ఈ రోజు 2 గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జేట్లీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు