ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్రబాబు వర్షాలపై సమీక్ష

భారీవర్షాలు,వరద ప్రభావిత జిల్లాల అధికారులతో గురువారం విజయవాడలోని కంట్రోల్‌ రూం నుంచి టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు.గుంటూరు, కర్నూలు ,ప్రకాశం, కృష్ణా,తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని,గల్లంతైన వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లను పంపుతున్నట్లు చెప్పారు.ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని,ఎప్పటికప్పుడు స్టేట్‌ కమాండ్‌ రూమ్‌కు సమాచారం అందిస్తూ ..యుద్దప్రాతపదికన విపత్తును నివారించే చర్యలను చేపట్టాలని,చెరువులకు గండి పడకుండా ముందే తనిఖీ చేసి నీటిని విడుదల చేసి గండి పడకుండ చూడాలని ..విపత్తు నిర్వహణ శాఖలు మందస్తు అంచనాల తయారీ మరింత శ్రద్ద వహించాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఆదేశించార 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు