ఆంధ్రపదేశ్ ఆసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 8 నుంచి ప్రారంభమౌతాయని, జనవరి,ఫిబ్రవరి లో జరగనున్న సమావేశాలు అమరావతిలో నిర్వహించనున్నట్లు
అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు
ప్రకటించారు.తాజా సమావేశాల్లో జీ ఎస్టీ బిల్లుపై చర్చించడంతో పాటు మరో
రెండు ముఖ్యమైన బిల్లులను అమోదించనున్నట్లు ఆర్ధికమంత్రి యనమల సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన లో చేప్పారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి