ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ రాష్ట్రము లో ఐ టి అబిరుద్ది : అనంతపురం,చిత్తూర్ కేంద్రం

ఇంజనీరింగ్ చేసిన ప్రతి విద్యార్ధి ఐ టి రంగలో ప్రవేశించటానికి  హైదరాబాద్ వైపే చూసేవారు ...  ఇప్పుడు చంద్ర బాబు అనంతపురం, చిత్తూర్ జిల్లలో ఐ టి అబిరుద్ది చేయాలనీ , దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫై ద్రుష్టి పెట్టనున్నారు . అనంతపురం ప్రబుత్వ భూముల లభ్యత ,లేపాక్షి ప్రాజెక్ట్కు కేటా యించిన   వేలాదిఎకరాల  భూములు అందుబాటులో ఉంది . . బెంగళూరు కు దగ్గర, హైదరాబాద్ కు బెంగళూరు కు మధ్యలో  ఉండటం, అనంతపురం కు కలిసివచ్చే అవకశమ్.మరో వైపు చిత్తూర్ కూడా చెన్నై , బెంగళూరు కు మధ్యలో ఉండటం , అక్కడ ఐ టి ప్రాజెక్ట్ ల రూపకల్పనకు అనువుగా బావిస్తున్నారు . . హార్డువేర్, సాఫ్ట్వేర్ రంగానికి అనువైన రితి లో  పెట్టుబడులు ప్రాంతాన్ని ఈ రెండు జిల్లాలలో  అబిరుద్ది చేయాలనీ చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు