ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చిన్న జిల్లాల మంత్రం

ఆంధ్ర రాష్ట్రము విడిపోయాక ఇప్పుడు కొత్త వాదన తెర ఫై కి వస్తుంది . అది జిల్లాల విబజన . ప్రస్తుతం తెలంగాణా లో 10 జిల్లాలు   ఆంధ్ర లో 13 జిల్లాలు ఉన్నాయ్ .బారత దేశంగా స్వతంత్రం వచ్చిన నాటికీ దేశం లో 400 వందల జిల్లాలు ఉన్నాయ్ . అప్పుడు దేశ జనాబా 40 కోట్లు ఇప్పుడు 120 కోట్లు .. దేశం లో ప్రాంతాలు అబిరుద్ది చెందాలంటే చిన్న రాష్ట్రాలుగా జిల్లాలు గా విబజన జరిగితే ప్రాంతాలు అబిరుద్ది చెందటానికి ఆస్కారం ముందని కొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది ..  దేశం లో పంజాబ్,తమిళ్ నాడు-32 ,కర్ణాటక -30 ఛత్తీస్ గడ్-27 ,గుజరాత్-26,జార్ఖండ్ -24,ఓడిశా -30  ఇలా అనేక రాష్ట్రాలు విస్తీర్ణంలో ఆంద్ర ,తెలంగాణా కంటే తక్కువ అయిన జిల్లాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి . ఆంధ్ర లో ప్రకాశం ,విజయనగరం మినహ మిగిలిన జిల్లాల సరిహద్దులు బ్రిటిష్ కలం లో నిర్నహించినవే .. తెలంగాణా లో రంగారెడ్డి మినహా జిల్లాలన్నీ నిజాం నవాబు ఏర్పాటు చేసినవే .. జాతీయ స్థాయిలో సగటు జిల్లాల పరిమాణ0 తీసుకొంటే ఆంధ్ర లో 30 , తెలంగాణా లో 25 ఉండాలి . జిల్లాల పరిమాణం చిన్నగా ఉంటె పరిపాలన మరింత మెరుగ్గా జరుగుతుంది . అబిరుద్ది పథకాలు చిన్న పట్టణాలకు , గ్రామాలకు మరింత సమర్ధవంతంగా చేరటానికి ... జిల్లా స్థాయి ఆహికరులకు ప్రతి ప్రాంతం నిశితంగా పరిశీలించే అవకాశం ,స్థానికులకు అవకాశం, అంకుకుల పరిస్థితులు ,సర్వీస్ సెక్టార్ విస్తృతి అవకాశం కలుగుతుందని ప్రముఖులు అబిప్రయపడుతున్నారు ..



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు