ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తండ్రి స్థానికతే ఆధారం ?

తండ్రిని స్థానికతను ప్రామాణికంగా తీసుకోని విద్యార్థుల హర్హతను ఖరారు చేస్తునట్లు తెలుస్తుంది . తండ్రి తెలంగాణా లో నే  జన్మించినట్లు ద్రువికరిస్తే సదరు విద్యార్థికి బోధన రుసుము , ఉపకారవేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు సూచనా ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది ... దీనికి సంబందించిన మార్గదర్శకాలను అధికారులు   రూపొందించనున్నారు .కొత్త గా బోధనా రుసుమును దరఖాస్తు చేసుకొనేవారికి ఈ నిబందన ఈ విద్య సంవత్సరం నుంచే అమలు చేసే అంశాన్ని పరిసిలిస్తున్నారు .. వీటి ఫై అధికారులతో  చర్చిన అనంతరం తెలంగాణా జిల్లాలో జన్మించిన వారి పిల్లలనే బోధన రుసుములకు హర్హులగా గుర్తించాలని ఆదేశించారు . . తెలంగాణా జిల్లాలోనే తండ్రి జన్మించినట్లుజనన  ద్రువికరణ పత్రం ఇస్తే  జత చేస్తూ విద్యార్ధి దరఖాస్తు  చేసుకొనే ల నిబందనలు రూపొందించాలని చెప్పారు .. 

తండ్రి స్థానికతను బోధనా రుసుము పథకాని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని , విద్యసమస్తల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న నిబందనలనే  అమలు చేయాలనీ కె సి ఆర్ సూచించారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు