ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణాఅసెంబ్లీ డిప్యూటీ స్పీకర్-ఎన్నిక

తెలంగాణాఅసెంబ్లీ  మొదటి డిప్యూటీ స్పీకర్ టి అర్ ఎస్ మెదక్ ఎం ఎల్  ఎహ్ పద్మ దేవేందర్ రెడ్డి పేరు ను కే సీ  ఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది .బుధవారం రోజు పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు . స్పీకర్ ఎన్నిక మాదిరిగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలని కే సీ ఆర్ బావిస్తునట్లు తెలుస్తుంది . కానీ జాన రెడ్డి మాత్రంగత అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం  డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలని బావిస్తునట్లు తెలుస్తుంది .  తెలంగాణా ఉభయ సబాలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం ప్రసంగించనున్నారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు