ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బాబు-వరాలు

చంద్ర బాబు గద్దేనేక్కారు . బాబు రైతు రుణ మాపీ పధకం జనాల్లోకి బాగా వెళ్ళింది . ఘన విజయాన్ని అందించింది . దీనితో పాటు మరో నాలుగు హామీల ఫై  బాబు సంతఃకం చేసారు .  అయితే ఇవన్ని అమలు సాధ్యమా .. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక సుడి గాడి లో ఉంది . ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టె అవకాశం ఎంత ఉంది . రైతుల రుణ మాపి ఏంటో ఆశలు పెట్టుకున్న రైతులకి బాబు షాక్ ఇచ్చారు . మాపి విధివిధానాలకు రూపొందించటానికి కమిటీ  వేస్తున్న ఫైల్ ఫై సంతకం చేసారు . ఇది ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడాని ఇలాంటి కమిటీ ప్రకటించారా ... ఇది రైతు సోదరుల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రశ్నా ... బెల్టు షాపుల రద్దు ఫై మరో స్నాతకం చేసారు . బెల్టు షాపుల నుంచి వచ్చే ఆదాయం వదులుకోవటం ... చాలా మంది మహిళలకు నమ్మకం కుదరటం లేదు .. డ్వాక్రా రుణాల  రద్దు విషయం లో మిశ్రమ స్పందన వ్యక్తమౌతుంది   ప్రబుత్వ ఉద్యోగుల సర్వీస్ 58 నుంచి 60 చేస్తున్నట్లు ప్రకటించారు . పించను పెంపుదల ... అది అమలు .. అది అందిన తర్వాత అమలయింది .. లేదో తెలుస్తుందని పలువురు అబిప్రయపడుతున్నారు . రెండు రూపాయలకు మినరల్ వాటర్ హామీ ... అది ఉచితంగా ఇవ్వవలి .. కానీ అమ్మడం ఏమిటని ... ప్రజలు అనుకుంటున్నారు . పదవి విరమణ వయస్సు పెంచటం వలన ఫ్యూచర్ లో ఉద్యోగ అవకాశాలు ఉండవేమో నని నిరోద్యోగులు ఆందోళన పడుతున్నారు . ఇన్ని హామీలు ఆచరణ సద్యమౌతుందా .... శక్తికి మించిన హామీలు గా మరికొందరు అబిప్రయపడుతున్నారు ... రైతు రుణ మాపి  బ్యాంకింగ్ వ్యవస్థ అవస్థ పాలు చేస్తుందా ... మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది .... 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు