చంద్ర బాబు గద్దేనేక్కారు . బాబు రైతు రుణ మాపీ పధకం జనాల్లోకి బాగా వెళ్ళింది . ఘన విజయాన్ని అందించింది . దీనితో పాటు మరో నాలుగు హామీల ఫై బాబు సంతఃకం చేసారు . అయితే ఇవన్ని అమలు సాధ్యమా .. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక సుడి గాడి లో ఉంది . ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టె అవకాశం ఎంత ఉంది . రైతుల రుణ మాపి ఏంటో ఆశలు పెట్టుకున్న రైతులకి బాబు షాక్ ఇచ్చారు . మాపి విధివిధానాలకు రూపొందించటానికి కమిటీ వేస్తున్న ఫైల్ ఫై సంతకం చేసారు . ఇది ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడాని ఇలాంటి కమిటీ ప్రకటించారా ... ఇది రైతు సోదరుల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రశ్నా ... బెల్టు షాపుల రద్దు ఫై మరో స్నాతకం చేసారు . బెల్టు షాపుల నుంచి వచ్చే ఆదాయం వదులుకోవటం ... చాలా మంది మహిళలకు నమ్మకం కుదరటం లేదు .. డ్వాక్రా రుణాల రద్దు విషయం లో మిశ్రమ స్పందన వ్యక్తమౌతుంది ప్రబుత్వ ఉద్యోగుల సర్వీస్ 58 నుంచి 60 చేస్తున్నట్లు ప్రకటించారు . పించను పెంపుదల ... అది అమలు .. అది అందిన తర్వాత అమలయింది .. లేదో తెలుస్తుందని పలువురు అబిప్రయపడుతున్నారు . రెండు రూపాయలకు మినరల్ వాటర్ హామీ ... అది ఉచితంగా ఇవ్వవలి .. కానీ అమ్మడం ఏమిటని ... ప్రజలు అనుకుంటున్నారు . పదవి విరమణ వయస్సు పెంచటం వలన ఫ్యూచర్ లో ఉద్యోగ అవకాశాలు ఉండవేమో నని నిరోద్యోగులు ఆందోళన పడుతున్నారు . ఇన్ని హామీలు ఆచరణ సద్యమౌతుందా .... శక్తికి మించిన హామీలు గా మరికొందరు అబిప్రయపడుతున్నారు ... రైతు రుణ మాపి బ్యాంకింగ్ వ్యవస్థ అవస్థ పాలు చేస్తుందా ... మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది ....
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి