19న అసెంబ్లీ సమావేశం -ప్రమాణ స్వీకారం
20 అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక
21 ఉబయ సబలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
22 సెలవు
23 24 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు
23 24 అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు
మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్ ప్రాజెక్టు మెనెజర్గా పని చేస్తుంది ఎన్ వలమతి -మెదటి భారత రాడార్ ఇమెజింగ్ శాలిలైట్ రీసాట్1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్-మీసైల్ విమెన్ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్ ను లీడ్ చేశారు. అనురాధ టికె-జియోశాట్ పొగ్రాం డైరక్టర్ గా ఇస్రొ సీనియర్ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్ సంపత్-మార్స్ అర్బిటల్ మిషన్ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్-కంప్యూటర్ సైన్టిస్ట్ ,మాస్టర్ కంట్రోల్ రూంలో శాటిలైట్లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్లు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష డిమోక్రాట్లు అమెరికాలో ఉన్న భారతీయుల మనసులు దోచుకోవడానికి కొత్తకొత్త పోకడను అవలంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో తమ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ గురించి డిజిటల్ ప్రచార ప్రకటనలు రూపొందించారు. ఆ ప్రకటనల ద్వారా ఇండో-అమెరికన్ల ఓట్లు అడుగుతున్నారు. ఆ డిజిటల్ ప్రకటనల్లో హామీలు, అభ్యర్థనలతోపాటు కొటేషన్లు, పాటలు కూడా ఉన్నాయి. బిడెన్ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్ జైన్ భుటోరియా భారతీయ భాషల్లో రూపొందించిన డిజిటల్ ప్రకటనల గురించి వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్ కో ఓట్ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్ న జానా బిడెన్-హారిస్ కో ఓట్ దేనా' పేరుతో మరో పాటను విడుదల చేసినట్లు తెలిపారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి