ఇంజనీరింగ్ కలశాలకు చెందినబియాస్ నది లో గల్లంత్య్న 24 విద్యార్థులలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికి తీసారు . హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది లో దేవశిష్ మృతదేహాన్ని ఈ రోజు ఉదయం గుర్తించారు . మండి లో పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ కు తరలించనున్నారు . గల్లంత్న విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది . గాలింపు చర్యల్లో 84 ఎన్ డి ఎఫ్ సిబ్బంది తో సహా 500 మంది పాల్గొన్నారు . ఇంకా అధ్యాపకుడి తో సహా 19 మంది ఆచూకి తెలియసుంది
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి