ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్రశేఖర్ వాదన - మెట్రో ప్రాజెక్ట్ లేటు

తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫై చేసిన ప్రకటన ఆ ప్రాజెక్ట్ లేటు కావచ్చు . చారిత్రక కట్టడాలు సుల్తాన్ బజార్ , అసెంబ్లీ , మొజంజాహి మార్కెట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వలన దెప్ప తింటాయని , ప్రాజెక్ట్ రూపు రేఖలు మార్చాలని చెబుతున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ తుది దశ చేరుకొనే పరిస్థితిలో త్వరితగతి తో ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్న దశలో ఇప్పుడు రూపురేఖలు మార్చాలని కోరుకోవటం వలన ప్రాజెక్ట్ మరింత ఖర్చు ,పురోగతి అడ్డుకున్నట్లు అవుతుందని పలువురు చెబుతున్నారు . ..  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు