ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంద్ర ప్రదేశ్ కాబినెట్ సమావేశం

 చంద్రబాబు సారద్యం లో ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ కాబినెట్ సమావేశం ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగింది . దాదాపు ఏడు గంటల పటు సమావేశం కొనసాగింది . ఇందులో చాల అంశాల ఫై చర్చ జరిగింది . సమవేశం అనంతరం మీడియా తో చంద్ర బాబు మాట్లాడుతూ ఆంద్ర రాష్ట్రము 19 500 కోట్ల లోటు బడ్జెట్ ఉందని ,రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ,విశాఖ ,విజయవాడ ,తిరుపతి మెగా సిటి లాగా రుపొందిన్స్తమని , నగరపాలక సంస్థ లకు స్మార్ట్ సిటి లాగా తీర్చి దిద్దుతామని ,విశాఖ ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా మార్చేందుకు ప్రణాలికలను రూపొందిస్తామని ,విశాఖ కు మెట్రో రైలు అందిస్తామని చెప్పరు. అక్టో బర్  నుంచి వికలాంగులకు ,వితంతువులకు  రూ 1000 పించను ఇస్తున్నామని ప్రకటించారు .   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు