ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విద్యుత్ చార్జీలు -పెంపు

ఉబయ రాష్ట్రాలలో విద్యుత్ చార్జీలు  పెంచాలని కోరుతూ విద్యుత్ పంపిణి  సంస్థలు  సమర్పించిన ప్రతిపాదనలను ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించింది . తెలంగాణా లో ని సి పి డి సి ఎల్ పరిధిలో ఉన్న కర్నూల్ అనంతపురం జిల్లాలు ఆంద్ర ప్రదేశ్ లో కలిసాయి . ఉమ్మడి రాష్ట్రము లో ప్రసార పంపిణి నష్టాలు  ఒకరకంగా , విడిపోయిన తర్వాత ఆ నష్టం వేరోవిధంగా ఉండటం ఇరు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారింది . దీంతో ఈ ప్రతిపాదనలు ప్రకారంగా చార్జీలు పెంచటం సరికాదని విద్యుత్ మండలి ప్రకటించింది  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు