ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్ర బాబు-సమీక్ష

గత ప్రభుత్వ హయం లో ఏం జరిగింది ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? అనే అంశాల ఫై  చంద్ర బాబు ప్రజలకు తెలిసే విధంగా వాస్తవాలను వెల్లడిస్తానని ప్రకటించారు . నాకు ప్రస్తుతం కార్యాలయం లేదు . ఎక్కడ కూర్చోవాలో తెలియదు , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందొ తెలియదు ,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సంక్షోబంలో ఉంది , అందరి సహకారం తీసుకోని రాష్ట్రాన్ని అబిరుద్ది చేయాలి , కసరత్తు ప్రారంభమైందని ,దానిలో బాగంగా రాష్ట్రం లోని 13 జిల్లాల అబిరుద్ది ఫై కొత్త విజన్ తో పాటు, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆర్ధిక వనరులు కేటాయింపు జరుగుతుందని చంద్ర బాబు విలేఖరుల సమవేశంలో చెప్పారు . ఈ 12 న  నెల కాబినెట్ సమావేశం జారుతుందని , అన్దోలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలని ఓ నిర్ణయం తీసుకొంటామని ,19 నుంచి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుతాయని చెప్పారు .   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు