ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి

ఎన్నికల ముందు  అధికారం లోకి రావడానికి పార్టీలు  ఎడాపెడా హామీలు  ఇచ్చేసారు . అధికారం వాచకా  దాన్ని అమలు చేయటానికి ఆర్ధిక వనరులు చాలక ఖజానాకు మరింత ఆర్ధిక భారం  పెంచటానికి సిద్దమౌతున్నారు    కొత్త ముఖ్యమంత్రులు  రైతు రుణ మాఫీ పేపర్ల ఫై మొదటి సంతకం చేస్తామని ప్రకటించినారు . తెలంగాణా  ఆంధ్ర ప్రదేశ్ ఎలా భారిస్తయన్న్న్దే ప్రస్నార్ధకంగా మారింది  . 

కె సి అర్- తెలంగాణా

తెలంగాణా టి అర్ ఎస్  మేనిఫెస్టో  ప్రకారం ... చిన్న పెద్ద తేడా లేకుండా లక్ష రూపాయలవరకు  మాఫీ చేస్తానని అధినేత ప్రటించిన విషయం అందరకి తెలుసు.  ఇప్పుడు 2013-14 మంధ్య రైతులు తీసుకున్న రుణాలను  లక్ష వరకే నని  ప్రకటించారు . అందులో 26020 కోట్ల రూపాయలు  లక్ష లోపు రుణాలు తీసుకొన్న రైతుల వే ... \

బాబు హామీ రూ  87,612 కోట్లు 

రైతు ఆంధ్ర ప్రదేశ్ లో 2014 నాటికీ అధికార లెక్కల ప్రకారం  73 వేల 408 కోట్ల రుణాలు రీతులు చెల్లించాలి . ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక  ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి 10 వేల కోట్ల రూపాయల లోటు ఉంది . ఈ నేపధ్యం లో  తోలి ఏడాది కేంద్ర ప్రబుత్వం 10,000 కోట్ల నిధులు మంజూరు చేయాలి 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు