ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూ పీ ఏ గవర్నర్ లు


యూ పీ ఏ  హయం లో నియమితులిన గవర్నర్ లు , వారి సేవలనుంచి విరమించుకోవాలని ఎన్ డి ఎ ప్రబుత్వం నుంచి స్పష్ట మైన సంకేతాలు వెల్లయ్ . ఉత్తర ప్రదేశ్ గవర్నర్ జోషి మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పించరు. రాష్ట్ర పతి దానిని ఆమోదించారు . కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కొంత మంది గవర్నర్ లకు ఫోన్ చేసి ప్రబుత్వ ఆలోచన తెలియచేసినట్లు సమాచారం . కేరళ గవర్నర్ షీలా దిక్ష్శిత్ ,పచ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం కె నారాయణ , రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ,కమల బెనివల్ (గుజరాత్),శంకర్నరయన్న్ (మహారాష్ట్ర), దేవేందర్ కొన్వర్  (త్రిపుర) లకు అనిల్ గోస్వామి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది . ఈ   చర్యను పలువురు రాజకీయ ప్రముఖులు విమర్స్తిన్నారు . యచురి మాట్లాడుతూ ... ఇలాంటి చర్యలను ఇదివరకు బి జె పి  ఖండించింది ... కానీ ఇప్పుడు తనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పరు. 2010 సుప్రేం కోర్ట్ తీర్పు - కేంద్రం ఏక పక్ష నిర్ణయంతో గవర్నర్ లను తొలగించలేరు అని పేర్కొన్నది .. దీంతో వారంతట వారె తప్పుకోనేల ప్రబుత్వం యోచిస్తునట్లు తెలుస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.