ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూ పీ ఏ గవర్నర్ లు


యూ పీ ఏ  హయం లో నియమితులిన గవర్నర్ లు , వారి సేవలనుంచి విరమించుకోవాలని ఎన్ డి ఎ ప్రబుత్వం నుంచి స్పష్ట మైన సంకేతాలు వెల్లయ్ . ఉత్తర ప్రదేశ్ గవర్నర్ జోషి మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పించరు. రాష్ట్ర పతి దానిని ఆమోదించారు . కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కొంత మంది గవర్నర్ లకు ఫోన్ చేసి ప్రబుత్వ ఆలోచన తెలియచేసినట్లు సమాచారం . కేరళ గవర్నర్ షీలా దిక్ష్శిత్ ,పచ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం కె నారాయణ , రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ,కమల బెనివల్ (గుజరాత్),శంకర్నరయన్న్ (మహారాష్ట్ర), దేవేందర్ కొన్వర్  (త్రిపుర) లకు అనిల్ గోస్వామి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది . ఈ   చర్యను పలువురు రాజకీయ ప్రముఖులు విమర్స్తిన్నారు . యచురి మాట్లాడుతూ ... ఇలాంటి చర్యలను ఇదివరకు బి జె పి  ఖండించింది ... కానీ ఇప్పుడు తనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పరు. 2010 సుప్రేం కోర్ట్ తీర్పు - కేంద్రం ఏక పక్ష నిర్ణయంతో గవర్నర్ లను తొలగించలేరు అని పేర్కొన్నది .. దీంతో వారంతట వారె తప్పుకోనేల ప్రబుత్వం యోచిస్తునట్లు తెలుస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు