ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూ పీ ఏ గవర్నర్ లు


యూ పీ ఏ  హయం లో నియమితులిన గవర్నర్ లు , వారి సేవలనుంచి విరమించుకోవాలని ఎన్ డి ఎ ప్రబుత్వం నుంచి స్పష్ట మైన సంకేతాలు వెల్లయ్ . ఉత్తర ప్రదేశ్ గవర్నర్ జోషి మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పించరు. రాష్ట్ర పతి దానిని ఆమోదించారు . కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కొంత మంది గవర్నర్ లకు ఫోన్ చేసి ప్రబుత్వ ఆలోచన తెలియచేసినట్లు సమాచారం . కేరళ గవర్నర్ షీలా దిక్ష్శిత్ ,పచ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం కె నారాయణ , రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ,కమల బెనివల్ (గుజరాత్),శంకర్నరయన్న్ (మహారాష్ట్ర), దేవేందర్ కొన్వర్  (త్రిపుర) లకు అనిల్ గోస్వామి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది . ఈ   చర్యను పలువురు రాజకీయ ప్రముఖులు విమర్స్తిన్నారు . యచురి మాట్లాడుతూ ... ఇలాంటి చర్యలను ఇదివరకు బి జె పి  ఖండించింది ... కానీ ఇప్పుడు తనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పరు. 2010 సుప్రేం కోర్ట్ తీర్పు - కేంద్రం ఏక పక్ష నిర్ణయంతో గవర్నర్ లను తొలగించలేరు అని పేర్కొన్నది .. దీంతో వారంతట వారె తప్పుకోనేల ప్రబుత్వం యోచిస్తునట్లు తెలుస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..