కేంద్ర మత్రివర్గంలో ఉన్న్న మత్రులందరూ తమ ఆస్తుల ,వ్యాపార ఆసక్తులు ,అప్పుల వివరాలను రెండు నెలల్లో ప్రధానికి తెలియచేయాలని ప్రధాన మంత్రి నుంచి ఆదేశాలు జారి అయ్యాయి . మంత్రి పదవికి ముందు ఏవైనా వ్యాపారాలు ఉంటె వాటి నుంచి వైదోలగాలని ఆదేశాలు వెళ్ళాయి . ఒక వేల వ్యపరలుంటే అవి తమ కుటుంబ వ్యక్తులకు కేటాయించాలని, కొత్త వ్యాపారాలు ప్రారంబించారాదని సూచనలు వెళ్ళాయి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి