ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జీఎస్టీ బిల్లు

ఎంతో కాలంగా పెండింగ్‌-లో ఉన్న వివాదాస్పద వస్తుసేవల పన్ను బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాలని.. ఎన్డీయే ప్రభుత్వ ప్రస్తుత ప్రయత్నిస్తుంది. జిఎస్టీని త్వరగా అమలు పరచాలని కృతనిశ్చేయంతో ఉన్న మోడీ సర్కార్... జీడీపీ వృద్ధి రేటును 9 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో ఉన్నది.. ఇందులో భాగంగానే ఈ వారంలోనే రాజ్యసభ ముందుకు జీఎస్టీ బిల్లును తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఆగస్టు 12తో ముగిసే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును తప్పకుండా అమోదించాలేది...మోదీ సర్కారు భావిస్తున్నది. 247 సభ్యులతో కూడిన రాజ్యసభలో 60 మంది కాంగ్రెస్‌కు చెందినవారు... బీజేపీకి 53 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి రాని పక్షంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతోనైనా బిల్లును పాస్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు