ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానిమ్మ పండు మేలు

దానిమ్మ పండు అంటే ఎర్రగా నిగనిగ లాడుతు కనిపిస్తుంది... కానీ ఇందులో చాలా మంచి గుణాలు ఉన్నాయి.పండు లేక దీని రసంలో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నట్లు మనకు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాదారణంగా పొడి  వాతావరణంలో ఉన్న ప్రదేశాలలో  పెరిగే ఈ పండు ఎ,సి.ఇ,బి5 మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా  అందిస్తుంది. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు  నుండి కాపాడుతుంది.రక్తసరఫరా వేగవంతం, గుండేజబ్బును రక్షణ కల్పిస్తుంది.లైంగిక సామర్థ్యంతో పాటు ,సంతాన పాఫల్యతను పెంచే శక్తిని ,నోటిపూత నుంచి ఉపసమనం,అల్సర్ల ను దూరం,దంతాల చిగుళ్లను అరికట్టుతుంది.రోజు ఒక గ్లాసు దానమ్మరసం స్వీకరించి ఆరోగ్యానికి చాలా మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు