కరీంనగరంలోఅరుదైన చోటుచేసుకుంది. మానేరు డ్యామ్ లో నిన్న శుక్రవారం సాయంత్రం భారీ సుడిగాలులు చెలరేగి, అరగంట పాటు డ్యాంలోని నీరు ఉన్నట్లుండి, పైకి లేచినట్లుగా, దృశ్యం సముద్రాల్లో కనిపించే టోర్నాడో తరహాలో కనిపించడం జరిగింద ఈ సంఘటన దృశ్యాలను గమనించిన మత్స్యకారులు డ్యాం లో చేపలు పడుతున్న వీరు భయపడి బయటకు వచ్చారు. ఆకాశంలో పైకి ఎగజిమ్మిన నీరు వర్షం రూపంలో కరీంనగర్ టౌన్ లో కొద్దిసేపు కురిసింది. ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాట్సప్ , ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో... ఇప్పుడిదో హాట్టాపిక్గా మారింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి