ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంద్రప్రదేశ్ వద్ద అధిక ప్రభుత్వ భూమి


నథాన్‌ ఇంటర్నెషనల్‌ స్టడీస్‌ వారు చేపట్టిన సర్వేలో ఆంద్రప్రదేశ్ వద్ద ప్రభుత్వభూమి అధికంగా ఉన్నట్లు, విదేశి పెట్టుబడులను ఆకర్షించటానికి,భూములను ప్రవేటు సంస్థలకు అమ్మటానికి లేదా లీజు ఇవ్వటానికి ఎక్కువ భూమి అందుబాటులో ఉన్నట్లు పేర్కోంది. ఈ సంస్థ  ప్రభుత్వ రికార్డుల ద్వారా,మిడియా సంస్థల ద్వరా సేకరించన సమాచారం ను క్రోడికరించి రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించారు. వీరి సర్వే ప్రకారం ఆంద్రప్రదేశ్ వద్ద 33000 ఎకరాలు,మహారాష్ట్రా (207000),తెలంగాణ (139000),కర్ణాటక (116000),మరియు గుజరాత్‌(103000 ) భూమి ఇండస్ట్రియల్‌ భూమితో కలుపుకొని అందుబాటులో ఉన్న  టాప్ పైవ్‌  రాజ్యాలుగా పెర్కొంది.ఆంద్రప్రదేశ్ మెదటి స్థానం,తెలంగాణ ,తర్వాన స్థానం ఉంది.తెలంగాణ,హర్యాన రాజ్యాల వద్ద అమ్మటాకి అనుకులమున్న మార్గమని పేర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు