ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గిరిజన మహిళ ఉపాధి కార్య క్రమం

గిరిజన తెగకు చెందిన మహిళలను ఉపాధికల్పించే ఉద్దేశతో రోంపచోడవరం వద్ద ఏర్పాటు చేసిన లెడ్‌ లాంప్స్ తయారీ కేంద్రం పస్తుతం ఒక లక్ష కరెంట్‌ ఆదా చేసే బల్బులను అందిస్తుంది. కొండకోయల తెగ కు సంబందించిన వారికి ఇందులో ప్రత్యేక శిక్షన అవసరం లేకుండా ,తొందరగా నేర్చుకొనేటట్లుగా  ఇంటీగ్రెటెట్‌ ట్రైబల్‌ డెవలప్మెంట్‌ ఏజెన్సీ సహాకరించింది. రంపా గిరిజన మహిళ సమైఖ్యా గా ఉద్బవించి  లెడ్‌ ఉత్పత్తులను తయారు చేయటం మొదలు పెట్టారు.ఆర్‌ జి ఎమ్మోస్స్ 20 లక్షల పెట్టుబడి తో ట్యూబ్‌లైట్స్,వీధి బల్బులు,డెకోరేటీవ్‌ లైట్స్ తయారీ మెదలుపెట్టింది. ఆరు వారాలలో సరిపడే శిక్షన ఇచ్చి  మెదట విడతో 45 మహిళలకు ఈ ఉత్పత్తులను తయారు చేయటానకి అవసరమైన నైపుణ్యాన్ని గిరిజన మహిళలకు అందించటం జరిగింది.
ప్రస్తుతం ఒక సి ఈ ఓ,51 మంది గిరిజన మహిళలతో 125,000 బల్బులను,4,400 ట్యూబ్‌లైట్‌లను 6,000 వీధి మరియు ఇతర దీపాలను ఉత్పత్తి చేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు