
తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పించాలన్నారు. తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలను, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్, సిఎం పిఆర్ఓలు గటిక విజయ్ కుమార్, రమేష్ హజారి, మిట్ట సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి