ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కబాలి

కబాలి చిత్రం విడుదల కొసం ప్రేక్షకులు ఎదురుచస్తున్నారు… జులై 22న విడుదల ఆవుతున్న నేపధ్యంలో కర్ణాటక రాష్ర్టంలో పలు కార్పేట్‌ సంస్థలు సెలవు ప్రకటించాయి. కబాలి మానియా దేశమంతా అలముకొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ లో 200 కోట్ల టికెట్లు అమ్ముడు పొయాయి.అభిమానులు ఎంతో ఉత్కంటంగా ఎదురుచుస్తునన మూవీ 22న విడుదల కానుంది.లింగా చిత్రం డిస్ట్రీబ్యుటర్స్ కబాలి ని ఆపటానికి ప్రయత్నించాయి.కబాలి విడుదలకు ముందు లింగా చిత్రం డిస్ట్రీబ్యుటర్స్ భారీ నష్టాన్ని భరించటంతో కబాలికి ముందు లింగా డిస్ట్రీబ్యుటర్స్ ను ఆదుకుంటామని రజనికాంత్‌ చెప్పటంతో ఆగిన వీరు… వారికి అందవలసిన సొమ్ము అందకపొవటంతో వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కబాలికి అనుకులంగా రావడంతో అన్ని అడ్డంకులు తొలిగిపొయి 22 జులై రిలీజ్‌కు సిద్దమయ్యారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు