కబాలి
చిత్రం విడుదల కొసం ప్రేక్షకులు ఎదురుచస్తున్నారు… జులై 22న విడుదల ఆవుతున్న
నేపధ్యంలో కర్ణాటక రాష్ర్టంలో పలు కార్పేట్ సంస్థలు సెలవు ప్రకటించాయి. కబాలి
మానియా దేశమంతా అలముకొంది. ఇప్పటికే ఆన్లైన్ లో 200 కోట్ల టికెట్లు అమ్ముడు
పొయాయి.అభిమానులు ఎంతో ఉత్కంటంగా ఎదురుచుస్తునన మూవీ 22న విడుదల కానుంది.లింగా చిత్రం
డిస్ట్రీబ్యుటర్స్ కబాలి ని ఆపటానికి ప్రయత్నించాయి.కబాలి విడుదలకు ముందు లింగా
చిత్రం డిస్ట్రీబ్యుటర్స్ భారీ నష్టాన్ని భరించటంతో కబాలికి ముందు లింగా డిస్ట్రీబ్యుటర్స్
ను ఆదుకుంటామని రజనికాంత్ చెప్పటంతో ఆగిన వీరు… వారికి అందవలసిన సొమ్ము అందకపొవటంతో
వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కబాలికి అనుకులంగా రావడంతో అన్ని
అడ్డంకులు తొలిగిపొయి 22 జులై రిలీజ్కు సిద్దమయ్యారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి