ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

 దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రుల న్యాయవాది వాదనలు విన్న ఘజియాబాద్ సెషన్స్ కోర్టు  కీలక నిర్ణయం .  ఐదేళ్ల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య అప్పట్లో సంచలనం రేపింది. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు.  2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఆరుషి తల్లిదండ్రులు మాత్రం తమకేం తెలియదంటున్నారు.  దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం వల్లే   తాము    ఇరుక్కుపోయామని అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్   చెప్పుకొచ్చాడు.

 ఈకేసును టేకప్ చేసిన సీబీఐ ఆరుషిని, వారింట్లో పనిచేసే హేమరాజ్ ను ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపించింది.   ఆరుషి, హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే వారిని హతమార్చారని దర్యాప్తు అధికారులు  సీబీఐ కోర్టుకు తెలిపారు. అయితే  తల్వార్ దంపతులు తరపు న్యాయవాది మాత్రం ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వాదించారు. నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలు కూడా లేవని తెలిపారు. ఇరువురు  వాదనలు విన్న న్యాయస్థానం   ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..