ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

 దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రుల న్యాయవాది వాదనలు విన్న ఘజియాబాద్ సెషన్స్ కోర్టు  కీలక నిర్ణయం .  ఐదేళ్ల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య అప్పట్లో సంచలనం రేపింది. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు.  2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఆరుషి తల్లిదండ్రులు మాత్రం తమకేం తెలియదంటున్నారు.  దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం వల్లే   తాము    ఇరుక్కుపోయామని అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్   చెప్పుకొచ్చాడు.

 ఈకేసును టేకప్ చేసిన సీబీఐ ఆరుషిని, వారింట్లో పనిచేసే హేమరాజ్ ను ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపించింది.   ఆరుషి, హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే వారిని హతమార్చారని దర్యాప్తు అధికారులు  సీబీఐ కోర్టుకు తెలిపారు. అయితే  తల్వార్ దంపతులు తరపు న్యాయవాది మాత్రం ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వాదించారు. నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలు కూడా లేవని తెలిపారు. ఇరువురు  వాదనలు విన్న న్యాయస్థానం   ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.