ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

 దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రుల న్యాయవాది వాదనలు విన్న ఘజియాబాద్ సెషన్స్ కోర్టు  కీలక నిర్ణయం .  ఐదేళ్ల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య అప్పట్లో సంచలనం రేపింది. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు.  2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఆరుషి తల్లిదండ్రులు మాత్రం తమకేం తెలియదంటున్నారు.  దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం వల్లే   తాము    ఇరుక్కుపోయామని అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్   చెప్పుకొచ్చాడు.

 ఈకేసును టేకప్ చేసిన సీబీఐ ఆరుషిని, వారింట్లో పనిచేసే హేమరాజ్ ను ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపించింది.   ఆరుషి, హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే వారిని హతమార్చారని దర్యాప్తు అధికారులు  సీబీఐ కోర్టుకు తెలిపారు. అయితే  తల్వార్ దంపతులు తరపు న్యాయవాది మాత్రం ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వాదించారు. నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలు కూడా లేవని తెలిపారు. ఇరువురు  వాదనలు విన్న న్యాయస్థానం   ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు