ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పెన్షన్ నియమాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించేలా చేయాలని పీఆర్సీ నివేదికను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్, ఎడ్యుకేషనల్ రీ ఇంబర్స్ మెంట్. విశాఖపట్నం నుంచీ ఆదిలాబాద్ వరకూ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు మినిమం ఏడాది మాగ్జిమమ్ రెండేళ్లు పనిచేసేలా నియమాలలో మార్పులు చేయాలని పీఆర్సీని కోరినట్లు ఆయన చెప్పారు. పీఆర్సీతో మూడు గంటలపాటు  సమావేశమైన ఏపీఎన్జీవోలు.. వివిధ డిమాండ్లపై చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కావాలనుకుంటున్నారు. ౨015 డిసెంబర్ 15 లోపు పీఆర్సీ నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు