ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా బిల్లుకు రంగం సిద్దం

తెలంగాణా  బిల్లుకు రంగం సిద్దం .నివేదికను ఖరారు చేసిన మంత్రుల బృందం ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించవచ్చని అది డిసెంబరు నాలుగో కావచ్చని కథనాలు వస్తున్నాయి .పది జిల్లాల తెలంగాణ ఖరారు చేసిందని, హైదరాబాద్ ను యుటి చేయాలన్న డిమాండ్ , రాయల తెలంగాణ డిమాండ్ ను కాంగ్రెస్ హై కమాండ్ తోసిపుచ్చినట్లే నని ,ఆ తర్వాత ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం లో పెడతారని చెబుతున్నారు.

కామెంట్‌లు