విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దం-ఎపి ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు
తెలంగాణ బిల్లుపై తాము కూడా సుప్రింకోర్టులో కేసు వేస్తామని ఎపి ఎన్.జి.ఓ
నేత అశోక్ బాబు చెప్పారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన బిల్లు రాజ్యాంగ
విరుద్దంగా జరుగుతోందని జరుగుతోందని అన్నారు,
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన కర్నాటక హైకోర్టు రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది
మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు వనం వీడి జనంలోకి వచ్చారు.
హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి