ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం :ముద్దు కృష్ణమనాయుడు

శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానవర్గానికి దరఖాస్తు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. అనంతపురంలో కరువు యాత్రలు చేసిన, ఎమ్మెల్యేలను గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్లిన సిడీలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పంపి ముఖ్యమంత్రి పదవి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ లో ప్రస్తుతం ఐదు గ్రూపులు ఉన్నాయని , ఆరో గ్రూపు ను నాదెండ్ల  తయారు చేసుకుంటున్నారని తెలుగు దేశం సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు .

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు