ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ముఖ్య మంత్రి నూతన సంవత్సర కానుకలు

 రాష్ట్రం అంతటా ప్రజలు ఎదుర్కుంటున్న  కరెంటు కోతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ సమన్వయ కేంద్ర కన్వీనర్ ఎ. చంద్రశేఖరరెడ్డి ప్రకటిస్తూ గ్రామలలో నాలుగు గంటల సేపే కరెంటు కోత ఉంటుంది. అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు గంటలే కోత విధిస్తారు.అలాగే మరో వరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.ఎపిపిఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల వయో్ పరిమితిని మరో రెండేళ్లపాటు సడలించారు.దీనివల్ల వేలాది మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కాగలుగుతారు. ఇక మున్సిపల్ లే అవుట్ల క్రమబద్దీకరణ కు మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు