నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్షను విజయవంతంగా ముగించారుటిడిపి నేత చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ బిల్లులు చెల్లించనవారికి శిక్షలు వేయడానికి జిఓలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉచిత కరెంటు ఇస్తానంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవలసి ఉంటుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులకు చేసిన వివిధ మేళ్లను ఆయన ప్రస్తావించారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి