ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంతర్జాతీయ భాగసామ్య సదస్సు

రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్షంతో నగరంలో అంతర్జాతీయ భాగసామ్య సదస్సు ప్రారంభమయింది . హైదరాబాద్ HICC  వేదికగా అంతర్జాతీయ భాగసామ్య సదస్సులో45  దేశాల ప్రతినిధులు హాజరయ్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ,కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు .మౌలిక సదుపాయాల అభిరుద్ది కై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,ఆర్ధిక సంక్షోభాన్ని భరత్ దీటుగా ఎదుర్కొంటోందని,ముందెన్నడూ జరగని అభిరుద్ది కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు .2003లో చివరి  అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ లో  ఏర్పాటైంది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు