ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మర్మాంగం కొస్తే హత్యాయత్నం కాదు : కర్ణాటక హై కోర్ట్ అభిప్రాయం

మర్మాంగం కొస్తే హత్యాయత్నం క్రింద రాదని కర్ణాటక హై కోర్ట్ అభిప్రాయపడింది .ఈ కేసు ఛార్జ్ షీట్ ను పునః పరిసిలించాలని పోలీసులకు ఆదేశించింది .బెంగాలురుకు చెందిన హర్షద్ అలీ ,అమీన్ కేసులో తన అభిప్రాయం వ్యక్తం చేసింది .అమీన్ తన ప్రియుడు హర్షద్ అలీ ,మరో అమ్మాయితో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని ..అక్కసుతో తన క్లినిక్కు  హర్షద్ ను పిలిచి తెనేటి పనియంలో మత్తు మందు కలిపి .మర్మగంను కత్తిరించింది .ఈ కేసులో  అమీన్ కు ఏడు సంవత్సరాల శిక్ష పడింది .ప్రస్తుతం బిల్ ఫై విడుదలయింది .కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ ...హై కోర్టులో ఆర్జీ పెట్టుకుంది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు