ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

'గాలి'కి జ్యుడిషియల్ కస్టడీ జనవరి 25వరకు

ఓఎంసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ లకు న్యాయస్థానం ఈనెల 25వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. విచారణ నిమిత్తం వారిని సీబీఐ అధికారులు గురువారం చంచలగూడ జైలు నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీటు ప్రతులను న్యాయస్థానం గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు అందచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు