మంగళవారం ఆర్మూరులో చేపట్టే రైతుదీక్షని రాజకీయం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విజ్ఙప్తి చేశారు. . రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఇన్ పుట్ సబ్సిడీ పెంచి రైతుని నిలబెట్టాలన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి