తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ తన బలాన్ని పెంచుకొనేందుకు గాను మరో ప్రయత్నం మొదలు పెట్టింది. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకోసం తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు . ఈ నెల ఇరవై ఐదో తేదీన ఈ పాదయాత్ర ఆరంభమవుతుందని టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్ తదితరులు ఈ విషయం వెల్లడించారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి