ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని చేదించిన శాస్త్రవేత్తలు



మియామి, పుర్టో, బర్మూడా దీవుల మధ్య ఉన్న బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది వరకు ప్రపంచంలోనే వింత అరువుదైన సంఘటనలతో దాదాపు 70 విమానాలను,నౌకలను మింగిన ఈ బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని కనుగొనడం జరిగింది. వీరి విశ్లేషణ ప్రకారం ఈ ప్రాంతంలో షట్కొన ఆకారంలో మెఘాలు ఏర్పడి, గాలి బాంబ్‌ల రూపంలో గంటకు 273 కిలోమీటర్ల వేగంతో హరికేన్ల వలే తీవ్రత ఉండటంతో ఆ ప్రదేశంలొ ప్రవేశించిన విమానలు,నౌకలు మునిగిపోవటం జరుగుతుందని రాడార్‌ శాటిలెట్‌ చిత్రాల ఆధారంగా శాస్తవేత్తలు విశ్లేషించారు. షట్కొన మేఘాలు 20 నుంచి 30 మైళ్ల విస్తీర్ణంలోఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతం అంత శక్తివంతంగా తయారై గాలి బాంబ్‌ లరూపంలో 5 లక్షల  కిలోమీటర్ల  ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర పరిధిలో ఏలాంటి నౌకలను,విమానాలను సైతం ముంచగల సమర్ధం కలిగి ఉండటం వలననే ఈ బర్మూడా ట్రాంగిలల్‌ నౌకలు ,విమానాలు అదృశ్యమౌతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు ర్యాండీసెర్వేని వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం