ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని చేదించిన శాస్త్రవేత్తలు



మియామి, పుర్టో, బర్మూడా దీవుల మధ్య ఉన్న బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది వరకు ప్రపంచంలోనే వింత అరువుదైన సంఘటనలతో దాదాపు 70 విమానాలను,నౌకలను మింగిన ఈ బర్మూడా ట్రాంగిల్‌ రహస్యాన్ని కనుగొనడం జరిగింది. వీరి విశ్లేషణ ప్రకారం ఈ ప్రాంతంలో షట్కొన ఆకారంలో మెఘాలు ఏర్పడి, గాలి బాంబ్‌ల రూపంలో గంటకు 273 కిలోమీటర్ల వేగంతో హరికేన్ల వలే తీవ్రత ఉండటంతో ఆ ప్రదేశంలొ ప్రవేశించిన విమానలు,నౌకలు మునిగిపోవటం జరుగుతుందని రాడార్‌ శాటిలెట్‌ చిత్రాల ఆధారంగా శాస్తవేత్తలు విశ్లేషించారు. షట్కొన మేఘాలు 20 నుంచి 30 మైళ్ల విస్తీర్ణంలోఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతం అంత శక్తివంతంగా తయారై గాలి బాంబ్‌ లరూపంలో 5 లక్షల  కిలోమీటర్ల  ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర పరిధిలో ఏలాంటి నౌకలను,విమానాలను సైతం ముంచగల సమర్ధం కలిగి ఉండటం వలననే ఈ బర్మూడా ట్రాంగిలల్‌ నౌకలు ,విమానాలు అదృశ్యమౌతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు ర్యాండీసెర్వేని వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు