ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈగ’, ‘మిర్చి’ చిత్రాలకు నంది అవార్డులు


సినీ రంగానికిచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2012, 2013 నంది అవార్డుల ఎంపిక కమిటీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను అందజేసింది. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సినీనటి జయసుధ అవార్డులను ప్రకటించారు. 2012 సంవత్సరానికి గాను ‘ఈగ’, 2013 సంవత్సరానికి గాను ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.
2012 అవార్డుల వివరాలు
* ఉత్తమ చిత్రం- ఈగ
* రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
* మూడో ఉత్తమ చిత్రం- మిథునం
* ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి(ఈగ)
* ఉత్తమ కథానాయకుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ కథానాయిక- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ సహాయనటుడు- అజయ్‌(ఇష్క్‌)
* ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
* బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- జులాయి
* ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌
* ఉత్తమ గాయని- గీతామాధురి
* ఉత్తమ సంగీత దర్శకులు- కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
2013 అవార్డుల వివరాలు
* ఉత్తమ చిత్రం- మిర్చి
* రెండో ఉత్తమ చిత్రం- నా బంగారు తల్లి
* మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
* ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- అత్తారింటికి దారేది
* ఉత్తమ కుటుంబ కథా చిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
* ఉత్తమ కథానాయకుడు- ప్రభాస్‌(మిర్చి)
* ఉత్తమ కథానాయిక- అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* ఉత్తమ దర్శకుడు- దయా కొడవగంటి
* ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్‌రాజ్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.