ఐదు రాష్ట్రాల ఫలితాలు అధికార పక్షానికి విరుద్దంగా
వచ్చాయి. అధిక్యాల వరవడి చూస్తే విషయం స్పష్టమౌతుంది. ఉత్తర ప్రదేశ్ 2012 ఎన్నికలలో
ఎస్పీకి 224 స్థానాలు వస్తే బీజేపీ కి 47 స్థానాలు దక్కాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో
310 స్థానాలో అధిక్యంలో బీజేపీ నిలిచింది.
క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలిచిన బీఎస్పీ మాత్రం 22
స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే అధికారంలో ఉన్న శిరోమణి
ఆకాలీదళ్ ఓటమి వైపు, కాంగ్రెస్
గెలుపువైపు పయనిస్తున్నాయి. కాంగ్రెస్ 75 చోట్ల అధిక్యంలో కొనసాగుతుంది.ఈ సారి
ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకొంది. 21 స్థానాలో అధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్ బీజేపీ
అధిక్యం దిశగా పయనిస్తోంది.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో 32 స్థాదించే ఈ సారి 12 తోనే
సరి పెట్టకొవలసి వస్తుంది.బీజేపీ 55 చోట్ల
అధిక్యంలో ఉంది. గోవా లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతుంది.21 చోట్ల బీజేపీ
అధిక్యం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. మణిపూర్ లో బీజేపీ -కాంగ్రెస్ హోరహోరిగా
కొనసాగుతుంది. 2012 ఎన్నికల్లో 42 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పడు
రెండు పార్టీలు విజయం కొసం హోరాహోరిగా తలబడుతున్నాయి.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి