ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అధికార పక్షాలకు ఎదురుదెబ్బ


ఐదు రాష్ట్రాల ఫలితాలు అధికార పక్షానికి విరుద్దంగా వచ్చాయి. అధిక్యాల వరవడి చూస్తే విషయం స్పష్టమౌతుంది. ఉత్తర ప్రదేశ్ 2012 ఎన్నికలలో ఎస్పీకి 224 స్థానాలు వస్తే బీజేపీ కి 47 స్థానాలు దక్కాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 310 స్థానాలో అధిక్యంలో బీజేపీ నిలిచింది.  క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్‌ 60 స్థానాల్లో గెలిచిన బీఎస్పీ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక పంజాబ్‌ విషయానికి వస్తే అధికారంలో ఉన్న శిరోమణి ఆకాలీదళ్  ఓటమి వైపు, కాంగ్రెస్‌ గెలుపువైపు పయనిస్తున్నాయి. కాంగ్రెస్‌ 75 చోట్ల అధిక్యంలో కొనసాగుతుంది.ఈ సారి ఆమ్‌ ఆద్మీ పార్టీ పుంజుకొంది. 21 స్థానాలో అధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్‌ బీజేపీ అధిక్యం దిశగా పయనిస్తోంది.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో 32 స్థాదించే ఈ సారి 12 తోనే సరి పెట్టకొవలసి వస్తుంది.బీజేపీ  55 చోట్ల అధిక్యంలో ఉంది. గోవా లో కాంగ్రెస్‌ అధిక్యంలో కొనసాగుతుంది.21 చోట్ల బీజేపీ అధిక్యం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. మణిపూర్ లో బీజేపీ -కాంగ్రెస్‌ హోరహోరిగా కొనసాగుతుంది.  2012 ఎన్నికల్లో 42  స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇప్పడు రెండు పార్టీలు విజయం కొసం హోరాహోరిగా తలబడుతున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు