ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సరోగసి... సింగల్‌ పెరెంట్‌ కు నో...

.

 ఇటీవల కరణ్‌ జోహార్‌ సరోగసి ప్రక్రియ తో తండ్రి అయ్యాడు.ఇంతకుముందు షారుక్‌ఖాన్‌,ఫరాఖాన్‌,తుషార్‌ కపూర్‌ తల్లిదండ్రులయ్యారు. సరోగసి... పిల్లలు కనలేము అనే సంపతులకు ఓ వరం లాంటిది. సరోగసి ద్వారా చాలా మంది సంతానం పొందుతన్నారు. శుక్రకాణాలు,అండాశంలోకి చొప్పించి ఇతరుల గర్బాశంలో ప్రవేశ పెట్టి సంతానం పొందుతున్నారు.ఇలా గర్బందాల్చిన మహిళకు కొంత రూసుము చెల్లిస్తారు.  సరోసిని మంచి ప్రాచుర్యం పొందటంతో చాలా మంది దంపతులు ఈ ప్రక్రియను కొరుకుంటున్నారు.ఇటీవల కాలంలో ఈ ప్రక్రియ దారితప్పుతుందని ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఎవరంటే వారు ఇక నుంచి సరోగసి ప్రక్రియ ద్వారా సంతానం పొందటానికి కొన్ని షరలతులను విధించింది.పెళ్ళైన దంపతులు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సంతానం కలగకపోతే సరోగసి పద్దతి ద్వారా సంతానం పొందవచ్చును. ఇప్పుడు  సింగిల్‌ పెరెంట్‌ సరోగసి పద్దతిని అవలంభించే ఆవకాశం లేకుండా పోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు